రోహింగ్యా శరణార్థుల విషయంలో బీజేపీ నేతలకు సైద్ధాంతికపరంగా స్పష్టమైన వైఖరి లేదని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తాజా ప్రకటనతో మరోసారి రుజువైంది. రోహింగ్యాలను దేశం నుంచి తరిమ�
రాజగోపాల్రెడ్డి బలుపుతోనే ఉప ఎన్నిక రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వల�
పార్టీ విధానాలను ప్రశ్నించినందుకు సొంత కార్యకర్తపై దాడి మూడు నెలల క్రితం ఘటన వీడియో వైరల్తో వెలుగులోకి ధర్మపురి, ఆగస్టు 18: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కాషాయం తమ్ముళ్లు తన్నుకొన్న ఘటన ఆలస్య�
సొంత పార్టీపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి మరోసారి విమర్శల దాడికి దిగారు. బుధవారం చేపట్టిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నైతిక పతనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ, బీజేపీ పాలకులు ఆ హద్దును కూడా చెరిపేస్తున్నారు. ఐదు నెలల గర్భిణిపై లైంగికదాడికి ఒడికట్టి, మూడున్నరేండ్ల వయసున్న ఆమె కూతురును బండకేసి బాది చంపి, ఆమె కుటుంబసభ్యుల
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉంటున్న నాన్ లోకల్స్కు ఓటింగ్ హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ�
Gutta Sukender reddy | తెలంగాణకు బీజేపీ ప్రమాదకారిగా మారిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అన్నారు. పొరపాటున ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం
రోహింగ్యా శరణార్థుల విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నది. రోహింగ్యాలను దేశం నుంచి తరిమికొట్టాలని, వారిపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని తెలంగాణలోని బీజేపీ నేతలు అంటుంటే.. కేంద్రంలోని బీజేప
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పాపానికి బాధ్యులు ఎవరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కాంగ్రెస్, బీజేపీని సూటిగా ప్రశ్నించారు. ఏడు దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ర్టాన్ని పాలి�
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ బుధవారం పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాతో పాటు మరో తొమ్మిది సభ్యులతో ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ�
బీజేపీ నాయకులు బానిస రాజకీయాలకు ప్రతినిధులుగా నిలువదలుచుకున్నారా లేక స్వేచ్ఛా భారతాన్ని కోరుతున్నారా అనేది స్పష్టం చేయాలి. జాతీయ
పతాకావిష్కరణను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చిన నర్సింఘానంద్ ఉన్మాద వ్
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కనివ్వొద్దని, ఒక వేళ ఆ పార్టీ గెలిస్తే మోటర్లకు మీటర్లు బిగిస్తారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే ప్రజా దీవెన స�