హజ్ దరఖాస్తుల కోసం సౌదీ అరేబియాలో ఇటీవల ‘మొతావిఫ్' పేరుతో ప్రభుత్వ పోర్టల్ను ప్రారంభించింది. యాత్ర కోసం ప్రతీ ఒక్కరు ఈ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ దరఖాస్తుల నుంచి ఆటోమేటెడ�
దేశాన్ని పాలించిన కాంగ్రె స్, ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్ర జలకు ఏమి చేయని ఆ పార్టీలు టీఆర్ఎస్ ప�
తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం యత్నిస్తోందని, వీటికి రాష్ట్ర సర్కారు కేటాయించిన భూముల విలువ సుమారు రూ. 40వేల కోట్ల వరకూ ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెస్తే.. కేంద్రంలోని బీజేపీ మాత్రం హింసావాదాన్ని ప్రోత్సహిస్తున్నదని పశుసంవర్ధక, శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.
పాక్.. ఫేక్.. బ్రేక్ ఇవే బీజేపీ విధానాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఎవరినీ సంప్రదించకుండా దేశభద్రత విషయంలో ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం తీసుకొని అగ్నిపథ్ను తెచ్చారని ఆయన ధ్వజమ
మరోసారి బీజేపీ విష ప్రచారం సైనికుల త్యాగాలనూ వాడుకొంటున్నవాళ్లదా? సైన్యంలో చేరి సేవ చేయాలనుకొంటున్నవారిదా? కేంద్ర ఇంటెలిజెన్స్ ఎందుకు హెచ్చరించలేదు? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అల్లర్లకు ఎవరు కారణం? అగ
ఆదాయం తగ్గుదల, వ్యయం పెరుగుదల.. జూన్ నెలకు సంబంధించి ఆర్బీఐ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 17: దేశంలోని పలు రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా ఉన్నది. వీటిలో బీజేపీ పాలిత రాష్ర్టాలే ఎక్కువగా ఉన�
వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని బీరాలు పలుకుతున్న తెలంగాణ బీజేపీ నేతల ఆశలపై ప్రధాని మోదీ నీళ్లు చల్లారు. ఆయన ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా తనను కలిసే అవకాశం దక్కని కార్పొరేటర్లను ఢిల్లీ పిలిపిం�
కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాల్లో చేపట్టిన అగ్నిపథ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో నియామకాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు దాసరి కళావతి డిమాండ్ చేశారు.శుక్రవారం పట్టణంలో పాత బస్టాండ�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన తీవ్ర విచారకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల మొన్న రైతులు, నేడు యువత రోడ్లపైకి
రావాల్సి వచ్చిందని �
ఎలాంటి మరకనైనా మాయం చేయగలిగిన రాజకీయ మాయావి బీజేపీ. మసిపూసేదీ.. తుడిచేసేదీ అదే. పాపం పండిన వారెవరైనా ఆ పార్టీలో చేరితే చాలు.. ప్రక్షాళన జరిగి పరిశుద్ధులుగా మారిపోతారు. తనలో ఒక్క మునకవేస్తే చాలు.. పరమ పవిత్ర�