CM Uddhav Thackeray | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పార్టీలో తిరుగుబాటుతో ఇప్పటికే చిక్కుల్లో ఉన్న సీఎం ఠాక్రేపై.. కరోనా నిబంధనలు అతిక్రమించారని
బీజేపీ అధికార దాహానికి మరో ప్రాంతీయ పార్టీ బలైపోయింది. గద్దెనెక్కిన ఎనిమిదేండ్లలో ఇప్పటికే 10 రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ఖూనీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చూపు మరాఠా అస్తిత్వంపై పడింది. దొడ్డ�
బీజేపీ అర్థబలం, అంగబలం ఉన్న జాతీయ పార్టీ. ఈశాన్యంలోని చిన్న రాష్ర్టాల్లో గల చిన్న పార్టీలు బీజేపీ ధాటికి తట్టుకోలేవు. అందువల్ల నయానా భయానా అక్కడి పార్టీలను తమవైపు తిప్పుకొంటున్నది. లేదా ప్రజా పునాది లేక�
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సంజయ్ సింగ్ బుధవారం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో 53 ఆలయాలను కూల్చివేసేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ప్రజాతీర్పు రాకున్నా పవర్ పాలిటిక్స్ 2014 నుంచి ఏడు రాష్ర్టాల్లో అనైతికంగా అధికారంలోకి బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర వంతు న్యూఢిల్లీ, జూన్ 21: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అశేష ప్రజానీకం ఇచ్�
Draupadi Murmu | రాష్ట్రపతి ఎన్నికలు ( Presidential Polls ) దగ్గరపడే కొద్దీ పోటీలో ఎవరుంటారనే ఉత్కంఠ పెరిగిపోతూ వచ్చింది. ఇలాంటి సమయంలో యశ్వంత్ సిన్హా ( Yashwant Sinha )ను విపక్షాలు బరిలో దించాయి. విపక్షాలు సీనియర్ నేతను రంగంలోకి దించడంత�
ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీంను తక్షణమే రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో నేడు తేలనుంది. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఏడు గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ దిశగా ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
సిపాయిలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకొనే ‘అగ్నిపథ్' సరైనది కాదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆ పథకం ద్వారా మిలిటరీలో చేరేవారికి ఉద్యోగ భద్రత, పింఛను ఉండవని అన్నారు.