గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలక బీజేపీలో చేరారు.
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంగళవారం శాసనసభలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా..సభ ఏకగ్రీవంగా ఆమోదిస్త�
భారతదేశ సర్వోన్నత చట్టసభ కోసం నూతనంగా నిర్మించిన భవనానికి రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్ పేరుపెట్టాలని కేంద్రానికి నివేదించే కీలక తీర్మానం
పంజాబ్లో భగవంత్మాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని, పది మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20-25 కోట్ల ఆఫర్ ప్రకటించారని ఆప్ సర్కారు ఆరోపించింది. ‘ఆపరేషన్ కమలం’లో భా�
కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై మంగళవారం పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపట్టింది.
భారత్ జోడో పేరుతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. దేశంలో విద్వేష, విచ్ఛిన్న రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆయన అంటున్నారు. అది వాస్తవమే. అయితే, ఆ రాజకీయాలను అడ్డు కోవడంలో ప్రధాన ప్రతిపక్ష �
ఎన్నికల్లో గెలిచి, కూటమి కట్టి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అంత సులువైన పని కాదు. కానీ అలాంటి సంకీర్ణాల్లోని పొత్తులను తమకు అనుకూలంగా మార్చుకుని తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో, ఉన్న ప్రభుత్వాలను కూల్చడంలో
Minister Koppula Eshwar | ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర ఎస్సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇదంతా రైతులు, వెనుకబడిన వర్గాలు..
ఎనిమిదేండ్లలో ఏ ఒక్క వర్గం సంక్షేమాన్ని పట్టించుకోని కేంద్రం ప్రభుత్వోద్యోగులపైనా చిన్నచూపే ఆదాయ పన్ను పరిమితి పెంచకుండా వివక్ష రాష్ట్రం వేతనాలు పెంచితే ట్యాక్స్ రూపంలో కోత ఉమ్మడి జిల్లా ఉద్యోగుల న�
అభివృద్ధి సంక్షేమం దేశమంతా విస్తరించాలి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 11: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజలంతా కోరుకుంట�