విలువలు లేవు.. సిద్ధాంతాలు అసలు లేవు.. నాయకులు లేనే లేరు.. ఇద్దరే ఇద్దరు.. మహామహులు స్థాపించిన పార్టీని కబ్జా చేసేశారు. ఎవరి మాటకూ ప్రాధాన్యం లేదు. వాళ్లిద్దరూ ఏది చెప్తే అదే సిద్ధాంతం.. ఏది పాటిస్తే అదే విలువ.
రాష్ట్ర బీజేపీ మేడిపండులా మారింది. పైపైన బాగానే అనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం గ్రూపు రాజకీయాలు, కోవర్టులు, అసంతృప్తులతో నిండిపోయింది. కొత్త నేతలకే ప్రాధాన్యమిస్తూ తమను పట్టించుకోవడం లేదని సీనియర్ల�
మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతున్నది. పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. అస్సాంలోని గువాహటిలో ఓ హోటల్ ఉన్న ఏక్నాథ్ షిండే క్యాంపులోని తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో 20 మంది శివసేన అధినేత, మహ�
అన్ని విధానాల్లో విఫలమైన ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు మోదీ హఠావో-దేశ్ బచావో అంటూ నినదిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్పై ఏర్పాటు చేసిన
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం, సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగ
Atmakur bypoll | ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు ఉపఎన్నికల్లో అధికార వైసీపీ భారీ విజయం ఖాయం చేసుకున్నది. పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.
హైదరాబాద్: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం ఫిల్మ్ డైరక్టర్ రామ్గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ద్రౌపది రాష్ట్రపతి అయితే �
‘శ్రీలంకలో అదానీ వ్యాపారం కోసం మోదీ మధ్యవర్తిత్వంపై అక్కడి పార్లమెంట్ ప్యానల్లో పెద్దఎత్తున చర్చిస్తున్నారు. కానీ మన దేశంలో ఎవరూ ఆ విషయంపై నోరు తెరవటం లేదు. అక్కడ మన ఎంబసీ ముందు నిరసనకారులు ప్రధాని మో
మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గంలో ఎమ్మెల్యేల చేరికలు పెరిగిపోతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునే క్రమంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం జిల్లా అధ