హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్తో కల
పాట్నా: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా రాణించింది. బీజేపీ కంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆ రాష్ట్ర రాజకీయాలను మ�
మోదీ-షా ద్వయం కూటనీతికి మరో రాష్ట్ర ప్రభుత్వం బలైపోయింది. ‘మహా’ రాజకీయాల్లో గత తొమ్మిది రోజులుగా సంక్షోభాన్ని సృష్టించిన బీజేపీ.. చివరకు ఉద్ధవ్ ఠాక్రేను సీఎం పీఠం నుంచి దించేయడంలో విజయం సాధించింది. ‘ఉం�
అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గప్పాలు కొట్టిన ప్రధాని మోదీ, పెట్టుబడి ఖర్చులు రెట్టింపుచేసి రైతులను మోసంచేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. డీజ�
గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమేనా? విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు, జూన్ 29: కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్
నల్లగొండ : గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమా? అని మోదీ సర్కార్ పై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం వ్యవసాయానికి కేవలం ఆరు గంటల మాత్రమే విద్యుత్ను స�
వరంగల్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బోగస్ మాటలు మాట్లాడుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం జిల్లాలోని సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ�
GHMC | బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా హైదరాబాద్ నాంపల్లిలోని
నేటి నుంచి పెట్టుబడి సాయం పంపిణీ తొలిరోజు ఎకరం రైతులకు రైతుబంధు 9.98 లక్షల మందికి 586.66 కోట్లు మిగతావారికి క్రమపద్ధతిలో పంపిణీ మొత్తం రైతుల సంఖ్య 68.94 లక్షలు అవసరమయ్యే నిధులు 7,654.43 కోట్లు ఈ సీజన్తో 58వేల కోట్ల సాయం