ఓట్ల పేరుతో తండాల్లోకి బీజేపీ దొంగలు వస్తున్నారని, వారిని నమ్మితే మోసపోతామని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని బడితండా, రాధానగర్ తండా, సీత్య తండాల్లో శనివారం ఆమె ప
11 ఏండ్ల కిందట కేంద్ర ఎన్నికల సంఘం రోడ్డు రోలర్ గుర్తును తొలగించింది. ఇప్పుడు మళ్లీ మునుగోడుకు పంపింది. మీ నిబంధనలను మీరే ఎలా అధిగమిస్తారు. ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నారా? సర్కస్ కంపెనీ నడుపుతున్నారా? గ�
Minister Jagadish reddy | ఒక వ్యక్తి స్వార్థం కోసం మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే ఈ ఉపఎన్నిక అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే అసలు ఉపఎన్నిక ఎందుకు
కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీకి కోవర్ట్గా పనిచేశానని స్వయంగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు నమ్మడం లేదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజ�
వ్యక్తి, వ్యవస్థ, సంస్థ... ఏదైనా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. సామాజికంగా ఉనికి సంఘర్షణను, ఆ సంఘర్షణ మూలాన్ని విశ్లేషించడానికి మనిషి చేసే ప్రయత్నం అస్తిత్వ ఉద్యమాలకు బీజం వేస్తుంది.
Errabelli dayakar rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైరయ్యారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మునుగోడుకు వచ్చి పచ్చి అబద్ధాలు
Balka Suman | మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోట ప్రజలు ఆయనను నిలదీస్తున్నారని చెప్పారు.
Dasoju Sravan | మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీకి పలువురు నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. కొన్ని రోజులుగా ముఖ్య నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. నిన్న భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడి.. టీఆర్ఎస్లో చేరిన విషయం తె�
MLA Raghunandan rao | ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్ది మునుగోడులో వాతావరణం హీటెక్కుతున్నది. రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే నియోజకవర్గంలో బీజేపీకి మొదటి
Chandur | ఖబడ్దార్ బీజేపీ.. మునుగోడులో మీకు గోరీ కడతామని లంబాడి హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఢిల్లీలో బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీకి వ్యతిరేకం�
మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ తగులుతున్నది. ఇటీవల డబ్బులతో మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్న వారు తిరిగి గులాబీ గూటికి చేరుతున్నారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు విశ్వాసం లేదా? తాను నిర్వహించే ఉపఎన్నికల ప్రచారానికి మునుగోడు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాదని ఆయన ముందే ఊహించారా?.. గురువారం నాంపల్లి
గొల్ల, కురుమలకు బీజేపీ ధోకా చేసింది. వారి నోటికాడి ముద్దను లాగేసుకొన్నది. గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీని అడ్డుకొన్నది.