సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పెద్దపల్లి టౌన్, ఆగస్టు 26: ‘మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాం.. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచ
మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా లచ్చ�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. అధికారం కోసం రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుందని, దీన్న�
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీల నేతలపై ప్రశంసలు కురిపించడం అత్యంత అరుదుగా కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి అరుదైన ఘటనే జరిగింది. బీజేపీ మహిళా నేత, మాజీ సహచర నాయకురాలు కు�
జనగామ : టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ మండలం కూనూరు గ్రామంలో బీజేపీ గుండాలు టీఆర్ఎస్ కార్యకర్తలప
హైదరాబాద్ : ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తూ కేంద్రంలోని బీజేపీ పార్టీ దేశ ప్రతిష్టను మంటగల్పుతున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. రాజ్యసభ సభ్యుడుదామోదర్ రావు, పోలీసు గృహ న�
దేశంలో బీజేపీ పాలనను పక్కకు పెట్టిందని, ప్రతిపక్షాలనే టార్గెట్ చేసిందని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ భారీ మొత్తమే వెచ్చిస్తున్నట్టు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఆపరేషన్ లోటస్లో భాగంగా 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కొక్కర�
బీజేపీ పాలిత కర్ణాటక ప్రభుత్వాన్ని 40 శాతం కమీషన్' వివాదం మరోసారి కుదిపేస్తున్నది. కాంట్రాక్టుల్లో 40 శాతం నిధుల్ని లంచంగా ఇవ్వాలంటూ అధికార బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వేధింపులకు గురిచేస్తున్నారని స్టేట�
ఏదైనా ఒక దేశం సామాజికరంగంలో ఏ మేరకు అభివృద్ధి సాధించిందనే విషయం కార్మికులు, కర్షకులు ఉత్పత్తి చేసిన సంపద మళ్లీ వారికి ఏ మేరకు తిరిగి లభిస్తున్నదన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ దేశంలోని కేంద్ర ప్రభుత్వ �
బండి సంజయ్ చెప్పులు మోశారు. ఎవిరివి? అమిత్ షావి. ఎవరాయన? కేంద్ర హోంశాఖ మంత్రి. బీజేపీకి బాస్ కాని బాస్! కేంద్రంలో, బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత పెద్ద పవర్ సెంటర్. అలాంటాయన చెప్పులను ఒక రాష్ట్ర �
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 25 : మత కలహాలు సృష్టిస్తున్న బీజేపీని లేకుండా చేస్తేనే రాష్ట్రం బాగు పడుతుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో టీఆర్ఎస్ జిల్లా నాయ�
బాసర, ఆగస్టు 25 : రాష్ట్రంలో బీజేపీ కుల, మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగోడుతున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. గురువారం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని
ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదైంది. ఈ మేరకు రాజాసింగ్పై మంగళ్హాట్ పోలీసులు గురువారం పీడీయాక్ట్ నమోదు చేశారు. రాజాసింగ్ను అరెస్ట్ చేస�