Minister Harish rao | పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర సర్కార్ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం
బీజేపీకి మంత్రి మల్లారెడ్డి సవాల్ దేశానికే ఆదర్శం తెలంగాణ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి పెద్దన్న సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ కార్డుల పంపిణీలో మంత్రి కీసర/ ఘట్కేసర్/ పీర్జాదిగూడ, ఆగస్టు 30: తెలంగాణ రాష్ట్రంల
మునుగోడు ఉప ఎన్నికలో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో మంగళవారం జరిగిన నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీల సంయుక�
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు చెందిన బ్యాంకు లాకర్లలో సీబీఐ మంగళవారం సోదాలు నిర్వహించింది. ‘మా బ్యాంకు లాకర్లను సీబీఐ 2 గంటల పాటు సోదా చేసింది. అయితే వారికి ఏ�
దేశమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకపార్టీ నియంతృత్వాన్ని స్థాపిద్దామనుకున్న బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి సాధ్యం కాదంటూ సవాలు విసిరిన ఆమ్ ఆద్మీ పార�
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ ఓడించాలి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ హక్కులను కాల రాస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శ�
కలకత్తా హైకోర్టులో బీజేపీ పిల్ కోల్కతా, ఆగస్టు 29: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ మరో కుట్రకు తెర లేపింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబసభ్యులందరి ఆస్తులపై దర్యాప్తు
Errabelli Dayakar rao | బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం
మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మహిళా నాయకురాలి ఇంటిపై దాడికి యత్నించిన బ�
ఎమ్మెల్సీ కవిత మీద ఢిల్లీ ఎంపీ చేసిన ఆరోపణలను ఎన్నారైలమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్బిగాల పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించ�
బండి సంజయ్ ఓ మూర్ఖుడు.. ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభలో చెప్పినవన్నీ అబద్ధాలేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం హనుమకొండలోని
కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చింది 9 రాష్ట్రాల్లో మాత్రమే.., మిగతా రాష్ర్టాల్లో ఈడీ కేసులతో నాయకులను భయపెట్టి పవర్లోకి వచ్చారని రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ బీజేపీపై ధ్వజమ