MLA Siddu Savadi | నియోజకవర్గంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే గోవాలో ఎంజాయ్ చేస్తున్నాడు. తనతోపాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులను కూడా త�
అప్పటిలోగా బియ్యం కొనకపోతే అంతుచూస్తాం బీజేపీ నేతలను గ్రామాల నుంచి తరిమికొడతాం ఆ పార్టీ నేతల ఇండ్లు, కార్యాలయాలు ముట్టడిస్తాం ప్రధాని మోదీకి రైతుల ఉసురు తగలడం ఖాయం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల�
కేంద్రం నిర్వాకంతో మిల్లుల్లోనే 94 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు వర్షాలకు తడిసి మొలకెత్తుతున్న దుస్థితి కేంద్రం వెంటనే సీఎమ్మార్ సేకరించాలి రైస్మిల్స్ అసోసియేషన్ డిమాండ్ నిజామాబాద్, జూలై 15 (నమస్తే �
గంగాజల కలశ యాత్రకు ప్రత్యేక వాహనం తయారీ పాలుపంచుకున్న మీరట్ హిందూ-ముస్లిం కుటుంబాలు విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా సమైక్యతా గళం మీరట్, జూలై 14: ఉత్తరాదిలో ఏటా జరిగే కన్వర్ యాత్రకు ఈసారి మీరట్ వినూత్నంగ�
గులాబీ జెండాయే అందరికీ అండ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎ�
ఆరు రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు సూచించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద�
పాక్ జర్నలిస్టుకు భారత రహస్యాలు చేరవేశారంటూ నిందలు అన్నీ అబద్ధాలే: హమీద్ అన్సారీ న్యూఢిల్లీ, జూలై 13: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఐఎస్
భక్తులు కాశీకి వచ్చేదే విముక్తి కోసం. వారి దైవం కాశీ విశ్వనాథుడు. ఆ దైవానికే విముక్తి కల్పించామని కొందరు అంటుంటే ఏమని భావించాలి. వారణాసిలో ప్రాచీన, పవ్రిత స్థలాలను ధ్వంసం చేస్తుంటే దేశంలోని హిందువులు ఎం�
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలం అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన వంద మంది కార్యకర్తలు మంగళవారం హనుమ�
‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్నాడు గురజాడ. మనుష్యులంటే అందరూ వస్తారు. ముఖ్యంగా అధిక జనాభా కలిగి, అత్యంత వైవిధ్యంతో మెలిగే భారతదేశం లాంటి దేశంలో ఇది మరీ ఎక్కువ ప్రాముఖ్యం సంతరించుకుంటుం
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలంలోని అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు హనుమకొండ ప్రశాంత్నగ�
ఆ దేశ విధానాలపై బీజేపీ కేంద్ర మంత్రి గిరిరాజ్ ప్రశంస చైనాను మెచ్చుకొంటే విపక్ష నేతలపై దేశద్రోహి ముద్ర.. ఇప్పుడు మీ పార్టీ కూడా దేశద్రోహేనా అంటున్న నెటిజన్లు న్యూఢిల్లీ: ఒక ముఖ్యమంత్రో, ఒక విపక్ష నాయకుడో
బీజేపీ నాయకులు ఎప్పుడేం మాట్లాడుతారో, అసలెందుకు మాట్లాడుతరో, ఎవరేమి మాట్లాడుతరో తెలియదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక ప్రశ్నకూ బదులివ్వకుండా, ఆ పార్టీ నేత�