ఇన్నాళ్లూ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు దేశం మొత్తానికి వెలుగు చూపించే దీపంలా మారారు. వ్యవసాయాన్ని దెబ్బకొట్టేలా మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న మోదీ సర్కారును �
గురువింద గింజ తన నలుపెరుగదన్నట్లు బీజేపీ వ్యవహరిస్తున్నది. విపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వాలపై, పార్టీలపై ప్రతి చిన్న విషయానికీ దర్యాప్తు సంస్థల ద్వారా వెంటబడి వేధించే కేంద్ర సర్కారు తమ పార్టీ పాలన
నరేంద్ర మోదీ హయాంలోనే 100 లక్షల కోట్లకు దేశ అప్పు డబుల్ ఇంపాక్ట్ పాలన కావాలి పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదు బీజేపీ రాష్ర్టాలు బాగా పనిచేస్తే ఇప్పటికే భారత్ 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయ్యేది మం
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీకి వింత పరిస్థితి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీకి విచిత్ర పరిస్థితి తలెత్తింది. ఆ పార్టీకి ఉన్న ముగ్గ�
బీజేపీ నాయకుల తీరు దారుణం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో పథకం ద్వారా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్నదని ఎక్
సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 4 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్నారాయణపురం మం డలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే కూస�
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, అన్ని సౌకర్యాలు నిలిపేశారని ఆ రాష్ట్ర రైతు ఉద్యమ నేత బాదరి పర్వీన్ తెలిపారు. �
మధ్యప్రదేశ్లో మరో భారీ కుంభకోణం సీఎం చేతిలోని శాఖలోనే వందల కోట్ల స్కామ్ పోషకాహార పథకంలో అంతులేని అవినీతి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో పెంచిన వైనం బైకులపై రేషన్ సైప్లె చేసినట్టు రికార్డులు వేల టన్నుల
నిజాంను తరిమిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని దెబ్బతిస్తున్న బీజేపీని తెలంగాణ ప్రజలు తరిమికొట్టాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు. ప్రజల మధ్య చిచ్చురేపి రాజకీయ లబ్ధి పొందాలని చూ
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే బీజేపీకి బలనిరూపణతో చెక్పెట్టేందుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ సూత్రాన్ని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసి బీజేపీకి షాక్ ఇవ్వగా..
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతోపాటు వివిధ వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల, దేవులమ్మ నాగారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ