ఇటీవల కురిసిన వర్షాలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీట మునగగా, శుక్రవారం పరామర్శ కోసం వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కారు నుంచి కాలు కిందపెట్టలేదు. ఎన్టీఆర్ నగర్ కాలనీకి వచ్
కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు ఫగ్గన్సింగ్ కులస్తే రోడ్డుపక్కన మక్కకంకులు బేరమాడుతూ వీడియోకు చిక్కారు. ఆయన కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు పక్కన ఓ
న్యూఢిల్లీ: 15వ రాష్ట్రపతిగా ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఊహించిన దాని కన్నా ఎక్కువ స్థాయిలో ఆమెకు ఓట్లు పోలయ్యాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జ�
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఏకైక కర్తవ్యం. అయితే ఈ మాట మన స్వయంప్రకటిత విశ్వ గురువుల వారికి రుచించదు. వారి దృష్టిలో పేదల సంక్షేమం కోసం చేసే ఖర్చు వ్యర్థం కింద లెక్క! ప్రధానమంత్రి పీఠం అధివసించినా,
ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కారులో రోజుకొక ట్రబుల్ బయటపడుతున్నది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో దళితులకు సరైన గౌరవం దక్కడం లేదన్న సంగతి వెలుగులోకి వచ్చింది.
డబుల్ ఇంజిన్ సర్కార్లో వైద్య సేవల దుస్థితికి నిదర్శనం ఈ వార్త. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో వైద్య సౌకర్యాల పరిస్థితికి నిలువుటద్దం ఈ స్టోరీ. 52 ఏండ్ల మహిళ అస్వస్థతకు గురైతే డాక్టర్కు చూపించేందుకు 12 కిల�
మంచిర్యాలలో బీజేపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం జీఎస్టీ విధించడంపై నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత�
విరుచుకుపడ్డ ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై బీజేపీ నేత వరుణ్ ఫైర్ ‘అగ్నివీర్’లను చేస్తున్నారా? లేక జాతి వీరులనా? నియామకాల్లో కులం గురించి ఎందుకని విపక్షాల ప్రశ్న న్యూఢిల్లీ, జూలై 19: యువత నుంచి తీవ్రం�
బీజేపీ విధానాలు ఎంత తలాతోకా లేకుండా ఉంటాయో తెలుసుకోవాలంటే ఒకసారి ఆ పార్టీ ఆరేండ్లుగా అధికారంలో ఉన్న యూపీకి వెళ్లాల్సిందే. పశు వధశాలలను, పశువుల మార్కెట్లను గో రక్షణ పేరుతో యోగి ప్రభుత్వం మూసివేసింది. ఫలి
మీ ఈ వ్యాఖ్యలు మంచివే అంటారా? బీజేపీ, ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ చురకలు హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్�