సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చి ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆదివారం కూడా పలు చోట్ల పెద్ద ఎత్తున గులాబ�
వనపర్తి : వ్యవసాయం బాగుంటే అందరూ బాగుంటారు. అన్నం పెట్టే రైతుకు చేయూతనిస్తే అందరికీ అండగా ఉంటారన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస�
రాష్ట్రపత్ని వ్యాఖ్యలతో కలకలం రేపిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చారు. తాను పొరపాటున నోరు జారానని, చిన్న అంశాన్ని కాషాయ పార్టీ రాద్ధాంతం చేస్తోందని అ�
ఎంతో విశ్వాసంతో ఓటు వేసి గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ద్రోహం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. యాదాద్రి భువనగిరి జ
ఆరేండ్లలో దేశంలో నమోదైన మరణాలు సగటున కోటి జనాభాకు 85 కస్టడీ డెత్స్ యూపీ టాప్.. రెండేండ్లలో 952 మంది మృతి లోక్సభలో వివరాలు వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, జూలై 27: కస్టడీలో ఉన్నవారు అర్ధాంతరంగా కడతేరుతున్నా
మోదీ ఎనిమిదేండ్ల పాలనలో దేశంలో మున్నెన్నడూ లేని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. క్షీణిస్తున్న రూపాయి విలువ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త వి�
బీజేపీకి తాను భయపడబోనని, ఆ పార్టీపై న్యాయ పోరాటం సాగిస్తానని విపక్ష కాంగ్రెస్ నేత మైఖేల్ లోబో పేర్కొన్నారు. లోబో వ్యాపార లావాదేవీలపై పాలక పార్టీ కనుసన్నల్లో ఆయనకు పలు నోటీసులు అందుతుండ
2014 నుంచి ఇప్పటివరకు 3010చోట్ల సోదాలు అంతకుముందు పదేండ్లలో కేవలం 112 మాత్రమే.. యూపీఏ హయాంలోకన్నా 27 రెట్లు పెరిగిన రైడ్స్ పార్లమెంటులో కేంద్రం గణాంకాలు వెల్లడి న్యూఢిల్లీ, జూలై 26: విమర్శలు చేస్తే ఈడీ.. విపక్ష పార�