‘దేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యం.. దేశ భక్తులమని చెప్పుకొనే హక్కు ఆ పార్టీ నాయకులకు లేదు’ అని మాజీ ఎమ్మె ల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విమర్శించారు. అనేక జాతులు,
గోవాలో బీజేపీ ప్రలోభాల పర్వం కొనసాగుతున్నది. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ సహా కాంగ్రెస్కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు తిప్పుకున్నది.
ఉత్తరప్రదేశ్ బీజేపీలో అంతర్గత సమస్యలు ఆ రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారాయి. రెండో సారి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు సేవ చేయాల్సింది పోయి సంక్షేమాన్ని గాలికి వదిలేయటంతో అక్కడి పరిస్థితులు రోజురోజుకు అ
తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ లంచం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై పంజాబ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ పార్టీని పడగొట్టేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలపై విచా
అంబేద్కర్ ఫొటోలు పెట్టుకుంటూ బీజేపీ డ్రామాలు చేస్తున్నదని, నిజంగా అంబేద్కర్పై ప్రేమ ఉంటే పార్లమెంట్కు ఆయన పేరు పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి
సీఎం కేసీఆర్ విజన్తో తెలంగాణ పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ‘పల్లెప్రగతి’తో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సీమలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. దేశానికి వెన్నెముకగా భావించే గ్రామ పాలనకు జవ
Ministe KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో మూడు ఎలివేటర్లను కిషన్ రెడ్డి ప్రారంభించారు. దీనిపై ట్విట్టర్లో తెలంగాణ ప్రజ�
గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలక బీజేపీలో చేరారు.
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంగళవారం శాసనసభలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా..సభ ఏకగ్రీవంగా ఆమోదిస్త�
భారతదేశ సర్వోన్నత చట్టసభ కోసం నూతనంగా నిర్మించిన భవనానికి రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్ పేరుపెట్టాలని కేంద్రానికి నివేదించే కీలక తీర్మానం