పాట్నా: బీజేపీతో ఉన్న బంధానికి బ్రేక్ వేశారు నితీశ్ కుమార్. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నా�
కాంగ్రెస్ను చిత్తుచేసేలా బీజేపీ పక్కా వ్యూహం పావుగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరువు కాపాడుకొనే ప్రయత్నంలో కాంగ్రెస్ టీఆర్ఎస్కు ప్రత్యర్థి తామేనని చాటే యత్నం మునుగోడు ప్రజల కోసం, అభివృద్
బంజారాహిల్స్,ఆగస్టు 8: ఖైరతాబాద్ డివిజన్ వెంకటరమణకాలనీ, ఆనంద్నగర్ కాలనీలకు చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండు�
మిత్రపక్షంలో చిచ్చు రాజేయడం, చీలికలు తెచ్చి ఎమ్మెల్యేలను లోబర్చుకోవడం.. అనంతరం సోలోగా అధికార పగ్గాలు చేపట్టడం.. ఇదీ బీజేపీ కూటనీతి. తాజాగా బీహార్లో మిత్రపక్షం జేడీయూని కూడా అలాగే వెన్నుపోటు పొడిచి పగ్గ�
బీజేపీయేతర ప్రభుత్వాల ఏలుబడిలో ఉన్న రాష్ర్టాల పట్ల కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు ధోరణి పరాకాష్ఠకు చేరుతున్నది. యూనియన్ గవర్నమెంట్ ఆలోచనా ధోరణులకు భిన్నంగా స్వతంత్ర దృక్పథంతో ఎదుగుతున్న రాష్ర్టాల పట్
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో అక్రమ భూముల అమ్మకం వెలుగులోకి వచ్చింది. 40 మంది నిందితుల్లో బీజేపీ నేతలైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేతోపాటు మేయర్ కూడా ఉన్నారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఈ మేరకు నిందిత
మీ ప్రతిపాదనలను కేంద్రం పెడచెవిన పెట్టలేదా? నీతి అయోగ్కు వినోద్ కుమార్ ప్రశ్న హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు మీరు సిఫార్సు చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక పైసా అయి
నోయిడాలో ఓ మహిళపై దాడిచేసిన బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిపై కేసు నమోదు చేసి వెంటనే అతడిని అరెస్టు చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) డిమాండ్ చేసింది. నోయిడాలోని సెక్టార్-93 బీలోని గ్రాండ్ ఓమాక్స
శ్మశానవాటికపైనా జీఎస్టీనా? రూపాయి తేనోడికే మాటలెక్కువ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల కమ్మర్పల్లి, ఆగస్టు 6 : దుష్ట బీజేపీ పన్నాగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�
నంగునూరు, ఆగస్టు 6 : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, లేకపోతే బీజేపీ సర్కారుకు గుణపాఠం తప్పదని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమా�
గుజరాత్ను 27 ఏండ్లుగా పాలిస్తున్న బీజేపీలో అహంభావం పెరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో శనివారం నుంచి రెండురోజుల పా�