2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి దేశ ప్రజలను అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. పేదోడి పొట్టకొట్టి కార్పొరేట్ సంస్థలను బలోపేతం చేస్తున్నది.
దేశంలో అవినీతి అంతం చేస్తాం.. 2014కు ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ. కానీ, తన పార్టీలోనే, తన రాష్ట్రంలోనే, తాను సీఎంగా ఉన్నపుడే వందల కోట్ల కుంభకోణం జరిగితే మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. అంతేకాదండోయ్.. స్కామ్�
సమైక్యభావమే తెలంగాణ విధానమని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందుకోసమే సీఎం కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు పిలుపునిచ్చారని అన్నారు. వజ్రోత్సవాల
ఆర్థిక నేరగాళ్లను అదుపు చేసి దేశ సంపద కాపాడేందుకు ఉద్దేశించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ప్రతిపక్ష పార్టీలను వేధించే సంస్థగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత 200 ఏండ్ల చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో పోల్చదగిన ఉద్యమం మరొకటి లేదు. ఆధునిక చరిత్రలో రాచరికానికి, భూస్వా మ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగి వెట్టి చాకిరి రద్దుకు, భూమి పంపిణీకి పోరాడిన అద్వితీయ పోర�
గతం తాలూకు గాయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టడమే విజ్ఞుడైన నాయకుడి కర్తవ్యం. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ బాధ్యత నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నారు.
‘గంగా జమునీ తహ్జీబ్' సంస్కృతికి నిలయమైన తెలంగాణలో లౌకికత్వమే విరాజిల్లుతుంది. విద్వేషం కాదు, వికాసమే రాజ్యమేలుతుంది. సహజంగానే ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు, సామాజిక పోరాటాలకు, చైతన్యానికి నెలవైన తెలంగాణ క�
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బీజేపీ, సంఘ్ పరివార్ డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొనని బీజేపీ నాయకులు తెలంగాణ విమోచనం దినం జరుపుకుందాం రండి...అంటూ విష ప్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్ల్లింల పోరాటంగా వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆమె తన పూర్వ పార్టీ భావజాలాన్నే ఇంకా అనుసరిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.