చెరపకురా చెడేవు! అని పెద్దలు ఊరకే అనలేదు. మొన్నటి మహారాష్ట్ర కుటిల ప్రయోగానికి నేడు బీహార్ సమాధానం చెప్పింది. ఏక్నాథ్షిండేలను తయారుచేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని, వాళ్లు తయారుకాకముందే ముందస్తు దాడిక�
ముంబై: ప్రాంతీయ మిత్రులను బీజేపీ క్రమంగా అంతం చేస్తున్నదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు. బీజేపీ వంటి భావజాలంతో నడిచే పార్టీ మాత్రమే భవిష్యత్తులో మనుగడ సాగిస్తుందంటూ ఆ పార్టీ జాతీయ అధ్య�
రాష్ర్టాల సంక్షేమ పథకాలపై కేంద్రం గొడ్డలి ఉచిత పథకాలు ప్రకటించకుండా కుట్రలు ఆర్థిక నిర్వహణ పేరుతో నిధులకు అడ్డుకట్ట త్వరలో ఐదు కీలక రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు విపక్షాలు గెలవకుండా ముందే పక్కా ప్లా�
ఖేలోఇండియా స్కీమ్లో తెలంగాణకు అరకొర నిధులు బీజేపీ పాలిత రాష్ర్టాలకు భారీ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ మండిపాటు గుజరాత్కు 608 కోట్లు, తెలంగాణకు 24 కోట్లు నమస్తే తెలంగాణ క్రీడావిభా�
బీహార్లో మంగళవారం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కూటముల సమీకరణాలూ మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు.
1942, ఆగస్టు 9.. బ్రిటిష్కు వ్యతిరేకంగా దేశమంతటా భారత్ ఛోడో అందోళన మిన్నంటిన రోజు! 2022, ఆగస్టు 9.. బీహార్లో బీజేపీ భాగో అన్న నినాదాలు రేగిన రోజు!! 2014 నుంచి తాను చెప్పిందే వేదం..
కేంద్రంలోని బీజేపీ సర్కారు చేపడుతున్న చర్యలు ఉద్యోగుల ప్రాణాల మీద కు వస్తున్నాయి. తమ సంస్థను కేంద్రం ప్రైవేట్పరం చేస్తుందని క్షోభకు గురైన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ విద్యుత్తు స
బీహార్ రాజకీయ పరిణామాలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. ఎన్డీయే నుంచి ఒక్కో పార్టీ వైదొలగడాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ మినహా ఇంకే పార్టీ ఉన్నదని ఎద్దేవా చేశారు. �
లక్నో : జేడీయూ అధినేత నితీశ్ కుమార్ నిర్ణయాన్ని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్వాగతించారు. పలు రాజకీయాల పార్టీల్లో మంచి రోజులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రజలు కూడా సరైన నిర్ణయం త�
పాట్నా: బీజేపీతో ఉన్న బంధానికి బ్రేక్ వేశారు నితీశ్ కుమార్. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నా�