భారతదేశంలో 28 రాష్ర్టాలుంటే వీటిలో తెలంగాణ కాకుండా 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఇంకొక రాష్ట్రం దేశంలో ఉన్నదా? దమ్ముంటే చూపిస్తరా? అని ప్రతిపక్ష పార్టీలకు సవాల్ చేస్తున్న.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో నిరుద్యోగులతో కిక్కిరిసి కనిపించిన దృశ్యమిది. శనివారం పెట్-2022 జరగగా, పరీక్ష రాసేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.
బీజేపీ నేతలు నోరెత్తితే దేశానికి గుజరాత్ మాడల్ అని ప్రగల్భాలు పలుకుతారు. కానీ, అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ప్రజారోగ్య వ్యవస్థను చూస్తే అర్థమవుతుంది.
CM Nitish Kumar | బీజేపీతో మరోసారి జతకట్టే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. ఇకపై తాము సోషలిస్టులతో మాత్రమే కలిసి పనిచేస్తామని జేడీయూ చీఫ్ స్పష్టం చేశారు.
Minister Sabitha reddy | మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
మునుగోడులో కొత్త ఓటర్ల నమోదుపై చిల్లర రాజకీయం చేయాలనుకొన్న బీజేపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నామినేషన్లు
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయి. రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్వాయి స్రవంతిని నిలిపినప్పటికీ ఆ పార్టీకి చెంద�
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పునరుద్ఘాటించారు. బీజేపీకి ఓటు వేస్తే మన వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని బాండ్ పేపర్ రాస
మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని, ఓటమికి కారణాలు వెతుక్కోవడంలో భాగంగా ఓటరు నమోదుపై డ్రామాలకు తెరతీసిందని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ�
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఒక్కరోజే 50కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. రేపు
Talasani Srinivas yadav | కేంద్రం నుంచి నిధులు తీసుకురానివారు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవాచేశారు. కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని
అనేక మంది శత్రువులు.. ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉంటారు. ఒకరికొకరు ప్రత్యర్థులుగానే కనిపిస్తారు. ఒక్కొక్కరి నేపథ్యం ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రూపంలో ఉంటారు.
బీజేపీ స్వార్థంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కొరటికల్ గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన కురుమ ఆత్మీయ సమ్
గతంలో సామాజిక సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ ఇప్పుడు వ్యాపార దృక్పథం ఉంటేనే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎమర్జెన్సీ కాలంలో, సామాజిక ఉద్యమాలతో చాలామంది రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలకు సేవచేసి