జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా సారంగాపూర్ మండల బీజేపీకార్యదర్శి అనంతుల స్వామి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే గులాబ�
బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్యాకేజీ యాత్రగా మారింది. పార్టీకి క్యాడర్ లేకపోవడం, యాత్రకు జనం నుంచి ఆశించిన స్పందన కనిపించకపోవడంతో బీజేపీ నాయకులు పెయిడ్ టీంను ఏర్పాటు చేసుకొన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల�
‘కాంగ్రెస్, బీజేపీలు ఝూటా పార్టీలు. ఆ పార్టీ నేతలకు పొద్దున లేచినదగ్గరి నుంచి అబద్ధాలు మాట్లాడడం తప్ప మరొకటి తెలియదు. అన్ని రంగాల్లో దూసుకెళ్తూ అద్భుత ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై ఇంత విష ప్రచారమా..? అభి
బీజేపీ ప్రజల్లో చీలికను తీసుకువచ్చి కర్నాటకలో విద్వేషం వెదజల్లుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ దళానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో సామరస్యాన్ని పెంపొందించ�
హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా పెట్టాలని ప్రధాని చెప్పడం మంచిదే అని కేటీఆర్ తన ట్వీట్�
ప్రత్యామ్నాయ ఎజెండాతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీని ఢీ కొడుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో కమలనాథులు బెంబేలెత్తుతున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర �
వారసత్వ రాజకీయాల విషయంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు సొంత పార్టీలో మాత్రం నేతల కుటుంబ సభ్యులకు పదవులు మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి తేటతెల్లం భోపాల్, ఆగస్టు 2: వారసత్వ రాజకీయాలపై బీజేప�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. కారు స్పీడును తట్టుకోలేక విపక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. భరోసా యాత్ర చేపట్టిన బీజేపీ వరుణుడి పేరు చెప్పి వాయిదా వేసుకున్నది. ఎన్నికలకు ఇంకా ఏ�
గత వారం రోజులుగా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్థులు ఏకంగా విద్యుత్తు కార్యాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా హుక్మావలి గ్రామంలో ఈ �
ప్రాంతీయ పక్షాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తామంటూ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, ఇందుకు అనుగుణంగా వారి చర్యలు ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘దేశంలో బీజేపీ మాత్రమే ఉంటుంది. మిగిలిన అ�
కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశ సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటున్నది. అన్ని సంస్థలను, వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నది. రాష్ర్టాల హక్కులను కాలరాయడమే కాకుండా, తమ ప్రభుత్వం ఉన్న రాష్ర్టాలతో �