మంచిర్యాల జిల్లాలో బీజేపీ తలకిందులైంది. భారతీయ జనతా పార్టీ చేపట్టిన 'ప్రజల గోస - బీజేపీ భరోసా' కార్యక్రమంలో అపశృతి జరిగింది. నాయకులు, కార్యకర్తలంతా కలిసి ఆ పార్టీ జెండాను ఎగిరేయగా, అది తలకిందు
ఈయన తేజస్వీ సూర్య. బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ. ఓ హోటల్లో బటర్ మసాలా దోశ, ఉప్మా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పైగా చాలా బాగుందని, ప్రజలు ఇక్కడికి వచ్చి రుచి చూడాలని చెబుతున్న వీడియో బయటకొచ�
మహామహులను కన్న భారతదేశం కీర్తి ఘనమైనది. కానీ, నేటి పాలకుల పుణ్యమాని ఘన కీర్తి గడించిన మన భారతదేశం ఇప్పుడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి అనే నినాదం ప�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. ఉచిత సేవలు అందించాల్సిన ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్.. రూ.వెయ్యి లంచం ఇస్తే కానీ దవాఖానకు తీసుకుపోనంటూ నిండు గర్భవతిని నడి రోడ్డుపై వదిలి వెళ్లాడు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వద్దంటున్న బీజేపీని బొందపెట్టాలని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నివర్గాలకు అండగా నిలుస్తు�
మునుగోడులో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్�
నల్లగొండ : ఉద్యమాల గడ్డపై కాషాయ జెండాలను ఎగురనివ్వం. బీజేపీని ఓడించడమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి ట
బీజేపీ ముఖ్యమంత్రులకు తగ్గుతున్న ప్రజాదరణ ఆయా రాష్ర్టాల్లో పరిపాలనపై ప్రజానీకానికి పెరిగిన అసంతృప్తి ద్వితీయశ్రేణి నేతల్లో ఆందోళన (ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసార
పూర్తిగా జలమయమైన కర్ణాటక రాజధాని ఆవాసాలు, ఐటీ కంపెనీల్లోకి వరద నీరు అస్తవ్యస్తంగా ప్రజల రోజువారీ జీవితం ట్రాక్టర్లు, జేసీబీల సాయంతో ఆఫీసులకు గత ప్రభుత్వమే కారణమన్న సీఎం బొమ్మై వైఫల్యాన్ని కప్పిపుచ్చుక
అభ్యర్థి నుంచి డబ్బు తీసుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఏడాదిన్నర అయినా ఉద్యోగం ఇప్పించలే డబ్బులు తిరిగివ్వాలంటూ అభ్యర్థి వేడుకోలు ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో క్లిప్ వెలుగులోకి బెంగళూరు, సెప్టెంబర్ 6: కర్ణాటక
అన్నదాతకు ఎడాపెడా కరెంటు వాతలు తెలంగాణలో సాగు విద్యుత్తు పూర్తి ఉచితం నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు మనతో పోటీపడే రాష్ట్రం దేశంలోనే లేదు హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతు రాజ్యం పరి�
బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి పరాభవం ఎదురైంది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని తుంగపహాడ్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం వెళ్తుండగా ఆయనను గ్రామస్థులు అడ్డ
రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో ఏ ఉప ఎన్నికకైనా సహేతుక కారణాలుండేవి. సాధారణంగా ప్రజాప్రతినిధి చనిపోతేనో, రాజీనామా చేస్తేనో ఉపఎన్నిక అవసరం ఏర్పడేది. కానీ ఇప్పటి