కాలుష్య కాసారంగా గంగానది.. బాధ్యతెవరిది? కేంద్రానికి బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ సూటి ప్రశ్నలు న్యూఢిల్లీ, జూలై 26: మోదీ సర్కార్ ఎంతో ఆర్భాటంగా, చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్టుపై సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధ�
నరేంద్రమోదీ సర్కార్పై విపక్షాల ధ్వజం జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖ న్యూఢిల్లీ, జూలై 26: రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున�
టీఆర్ఎస్లోకి వస్తానని కాళ్లు పట్టుకున్నవ్ గుర్తుందా? కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ గట్టుప్పల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞత సభ నల్లగొండ, జూలై 26(నమస్తే తెలంగాణ ప్రతిన�
మోసకారి పార్టీ కాంగ్రెస్, ద్రోహపూరిత పార్టీ బీజేపీ అని రాష్ట్రంలో, దేశంలో ప్రజలు తీర్మానించుకొన్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో స్థానం లేదని తేల్చ
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నిలకడ లేని మనస్తత్వంతో నియోకవర్గం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని విద్యుత్ శాఖ మంత్రి గంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లి మండలంలోని ముష్ట�
‘కాళేశ్వరం నుంచి ఒక ఎకరాకూ నీళ్లు రాలేదని ఒక పార్టీ ప్రచారం చేస్తది.. కాళేశ్వరానికి ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఇంకో పార్టీ అంటది. ఎవరికి నచ్చింది.. ఎవ
జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని మల్యాల మండలంలో బీజేపీ పార్�
హస్తంపార్టీలో ముసలం.. పావులు కదుపుతున్న కమలం సీఎం బఘేల్, మంత్రి సింగ్దేవ్ అమీతుమీ ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన బీజేపీ రాయ్పూర్, జూలై 22: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అంతరించిపోయే దశలో ఉన్న కా
పెండ్లిళ్లపైనా పన్ను జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. స భ్యులు ఎవరూ హాజ రు కాలేదు. ఎందుకు రాలేదో కనుక్కోమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తన పీఏను ఆదేశించారు. కాసేపటికి పీఏ వచ్చి, కొత్తగా దేని మీద వేస్తా�