మునుగోడులో మతతత్వ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పీబీ గార్డెన్లో శనివారం నిర్వహించిన పార్టీ �
విపక్ష పార్టీలకు మునుగోడు జ్వరం పట్టుకొన్నది. సర్వే నివేదికలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటంతో మునుగోడులో తాము ‘మునుగు’డేనని భయపడుతున్నాయి. కనీసం రెండో స్థానంలోనైనా నిలిచి పరువు నిలుపుకొనేందుకు ఆపస
మహాఘట్ బంధన్ ప్రభుత్వ ఏర్పాటుకు బీహార్ సీఎం నితీశ్ తీసుకున్న నిర్ణయం బీజేపీకి చెంపపెట్టు లాంటిదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. బీహార్లో విపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపైకి వచ్చినట్లుగానే, దేశం�
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగానికి ఇది తప్పనిసరి: కేపీసీసీ బెంగళూరు, ఆగస్టు 12: బీజేపీపాలిత కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే యువకులు డబ్బులను లంచంగా ఇవ్వాలని, వయసులో ఉన్న యువతులైతే పడుకోవాల్సిన పరిస్థిత
ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ డెహ్రాడూన్, ఆగస్టు 12: ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు �
వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ మాటను నిలబెట్టుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వర్గీకరణ హామీ నిలబెట్టుకోకపోతే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ఓటువేయబోమని హెచ్చరి
ఈడీ అధికారులు తమ ఇంటికి వచ్చి అక్కడే ఆఫీసును తెరుచుకోవచ్చని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు, బీహార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చ�