న్యూఢిల్లీ: కొత్త ఎక్సైజ్ విధానం అమలులో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో సుమారు 20 ప్రదేశాల్లో దీనికి సంబంధించిన తన
2002లో గుజరాత్లో గోద్రా ఘటన అనంతరం చెలరేగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడడంతోపాటు ఆమె కుటుంబసభ్యులను ఏడుగురిని హత్య చేసిన కేసులో దోషులను విడిచిపెట్టడంపై ఇప్పటికే దేశవ్�
రోహింగ్యా శరణార్థుల విషయంలో బీజేపీ నేతలకు సైద్ధాంతికపరంగా స్పష్టమైన వైఖరి లేదని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తాజా ప్రకటనతో మరోసారి రుజువైంది. రోహింగ్యాలను దేశం నుంచి తరిమ�
రాజగోపాల్రెడ్డి బలుపుతోనే ఉప ఎన్నిక రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వల�
పార్టీ విధానాలను ప్రశ్నించినందుకు సొంత కార్యకర్తపై దాడి మూడు నెలల క్రితం ఘటన వీడియో వైరల్తో వెలుగులోకి ధర్మపురి, ఆగస్టు 18: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కాషాయం తమ్ముళ్లు తన్నుకొన్న ఘటన ఆలస్య�
సొంత పార్టీపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి మరోసారి విమర్శల దాడికి దిగారు. బుధవారం చేపట్టిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నైతిక పతనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ, బీజేపీ పాలకులు ఆ హద్దును కూడా చెరిపేస్తున్నారు. ఐదు నెలల గర్భిణిపై లైంగికదాడికి ఒడికట్టి, మూడున్నరేండ్ల వయసున్న ఆమె కూతురును బండకేసి బాది చంపి, ఆమె కుటుంబసభ్యుల
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉంటున్న నాన్ లోకల్స్కు ఓటింగ్ హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ�
Gutta Sukender reddy | తెలంగాణకు బీజేపీ ప్రమాదకారిగా మారిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అన్నారు. పొరపాటున ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం
రోహింగ్యా శరణార్థుల విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నది. రోహింగ్యాలను దేశం నుంచి తరిమికొట్టాలని, వారిపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని తెలంగాణలోని బీజేపీ నేతలు అంటుంటే.. కేంద్రంలోని బీజేప
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పాపానికి బాధ్యులు ఎవరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కాంగ్రెస్, బీజేపీని సూటిగా ప్రశ్నించారు. ఏడు దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ర్టాన్ని పాలి�