బీజేపీ మోసాన్ని ఎండగట్టాలని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. జాతీయ నాయకుల ఆదేశాల మేరకు సంఘం నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ‘చలోఢిల్లీ మాదిగల లొ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22, 23 తేదీల్లో ఢిల్లీలో ‘భారత్ బచావో’ పేరిట సన్నాహక సమావేశం నిర్వహిస్తామని కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, గాదె ఇన్నయ్�
గుజరాత్లో బీజేపీకి తేడా కొడుతున్నదా? తొలి విడత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం పట్ల ఆ పార్టీ కంఫర్ట్గా లేదా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. తొలి విడతలో 89 సీట్లకు గానూ 63.3% పోలింగ్ నమ�
దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి వివిధ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునే�
అబద్ధాల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, స్కాంల కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డివి కుళ్లు రాజకీయాలని, వారి మాటల్లో నిజం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎండగట్టారు.
తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఎన్నో పోరాటాలు, త్యాగాలకు నిలయం. తన అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి గెలిచి నిలిచింది. తెలంగాణ విముక్తికోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారు.
వైఎస్ కుటుం బం నుంచి వచ్చిన షర్మిల అవినీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవాచేశారు.