న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ బుధవారం పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాతో పాటు మరో తొమ్మిది సభ్యులతో ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ�
బీజేపీ నాయకులు బానిస రాజకీయాలకు ప్రతినిధులుగా నిలువదలుచుకున్నారా లేక స్వేచ్ఛా భారతాన్ని కోరుతున్నారా అనేది స్పష్టం చేయాలి. జాతీయ
పతాకావిష్కరణను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చిన నర్సింఘానంద్ ఉన్మాద వ్
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కనివ్వొద్దని, ఒక వేళ ఆ పార్టీ గెలిస్తే మోటర్లకు మీటర్లు బిగిస్తారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే ప్రజా దీవెన స�
ఘటనపై సీఐడీతో విచారణ చేపట్టాలి ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోజిరెడ్డి హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై రాళ్లు వేసింది ఎవరో? ద
సీపీఐ నేత సురవరం సుధాకర్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 15 (నమ స్తే తెలంగాణ): భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర ను, ఆనాటి పోరాటాలను దొంగిలించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ యత్నిస్తున్నాయని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి
ఎన్డీయే అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టింది. టీఎ ంసీ నేత అనుబ్రతను సీబీఐ అరెస్టు చేయడానికి కారణాలు చెప్పాలని డిమా�
న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ విజభనకు దారితీసిన పరిస్థితుల పేరు తో బీజేపీ ఆదివారం ఓ వీడియో విడుదల చేసింది. మాజీ ప్రధాని నెహ్రూ లక్ష్యం గా తయారుచేసింది. బీజేపీ వీడియోపై కాంగ్రెస్ మండిపడింది. ఆగస్టు 14ను విభజన భయ
రాష్ట్రంలోని బీజేపీ నేతల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావుకు ఉన్న ప్రజాదరణ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న మెజారిటీని ఇతర రాష్ర్టాల బీజేపీ నేతలు ఒప్పుకోక త
నల్లగొండ : మునుగోడులో టీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో పలు అభవృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి మంత్రి ప�