తెలంగాణకు ప్రతి అంశంలో అన్యాయమే కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయారు దేహ సౌందర్యమే కాదు దేశ సౌభాగ్యమూ చూడు ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కొప్పుల ఫైర్ జగిత్యాల, జూలై 4 (నమస్తే తెలంగాణ): దేశ ప్రధానిగా మ�
జీ7 సదస్సులో ప్రధాని మోదీ ఝూటా మాటలు దేశమంతా మల విసర్జన రహితమని గప్పాలు అన్ని గ్రామాలకు విద్యుత్తు ఉందంటూ బడాయి ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయమని అబద్ధాలు మోదీ మాటలు నిజం కాదని నిగ్గు తేల్చిన ఫ్యాక్ట్చ
‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ తెలంగాణ రాష్ట్రంపై ద్వేషాన్ని ప్రదర్శించిన ప్రధాని మోదీకి ఇక్కడి అభివృద్ధిపై మాట్లాడే నైతికత లేదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల
పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను)పెంచడాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా ఖండించారు. దేశంలో పాడి పరిశ్రమపై ఆధారపడిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరి�
హైదరాబాద్ : రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి, తెలంగాణకు ఏదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలింది. బీజేపీ నేతలకు అధికార యావ, కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదు. వి
Talasani Srinivas yadav | దేశం నుంచి బీజేపీని తరమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దేశాన్ని అదానీ, అంబానీకి అమ్మినందుకేనా ఈ కార్యక్రమాలు? రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఎందుకు అడగలేకపోయారు? రాష్ట్ర బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ బాల సుమన్ ధ్వజం హైదరాబాద్, జూలై 3, (నమస్తే తెలంగాణ): హైదరాబ�
అందుకే తెలంగాణలో పర్యటనలు దళితుల బతుకుల్లో మార్పునకు కేసీఆర్ కృషి విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి సంస్థాన్ నారాయణపురం, జూలై 3: సీఎం కేసీఆర్ ను చూస్తేనే ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం ఉలిక్కిపడుత�