బీజేపీకి మరో గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా శని, ఆదివారాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగడానికి ముందే బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ �
‘దేశంలో ఎక్కడా విద్యుత్తు లేకపోవడంతో తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటుంది. ఈ పర్యటన కమలనాథులకు విజ్ఞానయాత్ర అనుభూతినిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ఎనిమిదేండ్లలో సాధించిన అద్భ�
2019లో శివసేనకు ఎందుకు సీఎం పదవి ఇవ్వలేదు? బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సూటి ప్రశ్న ఏక్నాథ్ షిండే శివసేన సీఎం కాదని స్పష్టీకరణ పార్టీ లీడర్ హోదా తొలగింపు ముంబై, జూలై 1: ఏక్నాథ్ షిండే ‘శివసేన సీఎం’ కాదని ఉద్ధవ
హైదరాబాద్ : కాంగ్రెస్ చచ్చిపోయిందంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ను చంపడం ఎవరి తరం క
నారాయణఖేడ్, జూలై 1: తెలంగాణలో అధికారం చేపడ్తామని బీజేపీ నాయకులు చెబుతున్న మాటలు పగటి కలగానే మిగిలిపోతాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా
CPI Narayana | రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చాలన్నదే బీజేపీ సిద్ధాంతమా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. విచ్చలవిడిగా ఈడీలను ఉసిగొల్పడమే బీజేపీ తీర్మానమా అని నిలదీశారు. ప్రధాని మోదీ ఫెడరల్ స్ఫ�
మోదీ పాలనలో 30 ఏండ్లల్లో ఎన్నడూలేని ద్రవ్యోల్బణాన్ని చవిచూశాం. 45 ఏండ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత రేటు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటగ్యాస్ సిలిండర్ ధర పెరిగింది ఇంత అసమర్థ ప్రధాని అవసరమా? నిజ
బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ఏం సాధించారని విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏం చేశారని, ఏ ముఖంతో ఇక్కడ సభలు నిర్వహిస్త�
అందుకే ప్రభుత్వాలను కూలుస్తున్నది తెలంగాణకొస్తున్న కేంద్ర మంత్రులు ఇక్కడి అభివృద్ధిని కళ్లారా చూడాలి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ రాజన్న సిరిసిల్ల, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అధికార దాహంతో ప్రజా
పలుచోట్ల వెలిసిన ‘బై బై మోదీ’ ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ వరంగల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి/మంచిర్యాలటౌన్/చెన్నూర్/బెల్లంపల్లి టౌన్, జూన్ 30 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల న�
నియోజకవర్గ సమావేశాల్లో గొడవలు సంగారెడ్డి, జూన్ 30(నమస్తే తెలంగాణ)/ఖిలావరంగల్: ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తల సమావేశా లు గొడవలక�
బుల్డోజర్ రాజకీయాల్ని నమ్ముకున్న బీజేపీ మరో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చటంలో విజయం సాధించింది. దేశంలో మోదీ హయాం మొదలైన తర్వాత పలు రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అప్రజాస్వామికం�