మత పరమైన విభజన రాజకీయాలను బీజేపీ నాయకులు మానుకోవాలి. హైదరాబాద్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల ప్రకారమే రాష్ట్ర బీజేపీ నేతలు మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రవర్తిస్తున్నారు. మత సామరస్యానికి ప్రతి ఒకరూ కట్టుబడి ఉండాలి. ఈ దశలో తెలంగాణకు సురక్షితమైన రాష్ట్రంగా ఉన్న పేరుకు బీజేపీ నాయకులు మచ్చ తేవద్దు.
– బోయినపల్లి వినోద్కుమార్, ఉపాధ్యక్షుడు, ప్రణాళికాసంఘం