Cab Driver Sped Away | పోలీసుల నుంచి తప్పించుకునేందుకు క్యాబ్ డ్రైవర్ వేగంగా కారు నడిపాడు. దీంతో ఆ కారులో ప్రయాణించిన భార్యాభర్తలు భయాందోళన చెందారు. కారు ఆపాలని కారు అభ్యర్థించారు. తమ కుమార్తె భయపడుతున్నదని, గాయపడు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేసేందుకు గురువారం ప్రయత్నించారు. గమనించిన పోలీసులు ఈ ఘటనను అడ్డుకున్నారు. కాగజ్నగర్లో పోడు రైతుల
ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ విషయాన్ని రాజకీయం చేయడం ఆపాలని, అది చిన్న అంశమని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రస
Prashant Kishor | ఎన్నికల్లో బీజేపీని నిలువరించే అన్ని అవకాశాలను ప్రతిపక్షం కోల్పోయిందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. క్రికెట్ మ్యాచ్లో ఫీల్డర్ క్యాచ్లను వదలడం వంటిదని విమర్శించారు. ‘మీరు క్యా
groom’s Baarat Stop At Exam Centre | పెళ్లి కోసం ఊరేగింపుగా బయలుదేరిన వరుడు మార్గమధ్యలో ఒక చోట ఆగాడు. అక్కడి సెంటర్లో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యాడు. దీంతో అతడి అంకితభావం పట్ల పోలీస్ అధికారులు, సిబ్బం
పారిశ్రామిక వేత్త అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సహా 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించార
శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల నుంచి వెంటనే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ, ఏపీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట�
ప్రస్తుతం వినియోగిస్తున్న శీతలీకరణ విధానానికి ప్రత్యామ్నాయంగా కొత్త విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు అమెరికాలోని లారెన్స్ బార్కిలీ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు
విదేశాల నుంచి భారతదేశంలోకి వస్తున్న పత్తి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు గడిగే గజేందర్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని �
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ ఏటా పలు మొబైల్ ఫోన్లకు సపోర్ట్ను తొలగించే క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 49 ఫోన్లలో సేవలను నిలిపివేస్తోంది.
మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. హిమాయత్నగర్ వై జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను
ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునేవారు అవినీతికి పాల్పడుతున్నారని తెలిస్తే పెండింగ్ బిల్లులకు డబ్బులు డిమాండ్ చేయడం, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్ల కోసం ఇబ్బందికి గురిచేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్క�
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలని ఏడీఏ పోరెడ్డి నాగమణి రైతులకు సూచించారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్బంగా సోమవారం స్థానిక రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.