రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుంచి కనీసం రూపాయి కూడా తేనోడికే మాటలెక్కువ అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ రాష్ట్ర బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. రాష్ర్టాన్న�
మూర్ఖులు తాను కూర్చొన్న చెట్టు కొమ్మ ను తామే నరుక్కుంటారన్నట్టు.. కేంద్రం దేశ ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శనివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎఫ్ఆర్బీఎం చట్�
కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటం తో నదులు, జలాశయాలు పొంగిపొర్లి పంటలకు నష్టం వాటిల్లడమే కాకుండా జనజీవనం అతలాకుత లం అవుతున్నది. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, వర్షాలు తగ్గాలని కోరుత�
వర్షం పడుతుందని రోడ్డు పక్కన ఆగిన ఓ యువకుడిని వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడుకు చెందిన జే. తరునాస్ వినోద్ (25) ఓ కంపెనీలో జూనియర్
దేశవ్యాప్తంగా పలు చోట్ల యాపిల్ ఐఫోన్లకు చార్జింగ్ పూర్తిగా కావట్లేదు. 80 శాతం వరకు మాత్రమే చార్జింగ్ అవుతున్నది. ఇందుకు దేశంలో అధిక ఉష్ణోగ్రతలే కారణమని నిపుణులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో చార్జింగ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సాగించిన న్యాయ పోరాటానికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సానుకూలంగా స్పందించింది. మంత్రి కేటీఆర్ ప్రతిష్ఠకు భ�
మహానగరంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రధాన కూడళ్ల వద్ద ఇప్పటికే టైమర్లు ఉండగా, లేనిచోట్ల టైమర్లు బిగించనున్నారు. టైమర్ సూచించిన సమయం అధికంగా
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. మధ్యప్రదే�
జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీం కోర్టు గురువారం వారణాసి సివిల్ కోర్టును ఆదేశించింది. ఈ అంశంపై శుక్రవారం తామే విచారిస్తామని తెలిపింది