తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనేవిధంగా మోదీ ప్ర భుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం దుర్నీతిని మానుకోకపోతే తీవ్రస్థాయిలో
హైదరాబాద్ పరిధిలోని ఐదు పాస్పోర్ట్ కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని రీజినల్ పాస్పోస్టు కేంద్రం అధికారి దాసరి బాలయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు
దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోటును మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? చాలా కాలం నుంచి ఆ నోట్లు కనిపించడం లేదు కదా? గత మూడేండ్ల నుంచి రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేయడం, అన్ని ప్
విమానాశ్రయానికి సమయానికి చేరుకోలేకపోవడంతో వారికి ఎంపీ బీబీ పాటిల్ సాయం అందించారు. వారి కోసం విమానం అరగంటపాటు ఆగేలా చొరవ తీసుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, జోగులాంబ, గద్వాల్, హైదరాబాద్కు చెందిన 32 మ
రాష్ట్రంలో వీఆర్ఏలు సమ్మె విరమించారు. గురువారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నిక అనంతరం సమస్యలను తప్పక పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్టు వెల్లడి�
ఆరియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శిలాశాసనాలను డిజిటలైజేషన్ చేసే కాంట్రాక్ట్ పనిని నామినేషన్ పద్ధతిపై జియోఫెల్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లి�
గండిపేట నీళ్లకు ఎంతో చరిత్ర ఉంది. ఈ నీళ్లు తాగిన వారిలో ఒక్కసారిగా ఎంతో మార్పు కనిపిస్తుందని చెబుతుంటారు. అలాంటి గండిపేట జలాశయంతో పాటు హిమాయత్సాగర్ జలాశయాలు ఎప్పటికీ కలుషితం కాకుండా ఉండేందుకు రాష్ట్�
ఉమ్మడి పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. మాటిమాటికీ మోటర్లు కాలిపోయి రైతులు ఇబ్బందులు పడేవారు. అర్ధరాత్రి కరెంటు కోసం వెళ్లి పాముకాటుకు గురై చనిపోయిన రైతులెందరో. నేడు తె
బీజేపీ ముక్త్ భారత్ కావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.. దేశ దశదిశను మార్చే శక్తి ఆయనకే ఉంది.. అని పలువురు ఉద్యోగులు అభిలాషించారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, ఇంటింటికీ స్�
తెలంగాణ విషయంలో మొదటినుంచీ వలసవాద మీడియా అబద్ధాలు, అసత్యాలనే వండివార్చింది. అలాంటి ఆంధ్రా మీడియా పీవీ నరసింహారావును అసమర్థునిగా, చెన్నారెడ్డి వంటివారిని అవినీతిపరుడిగా ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండ�
దేశమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకపార్టీ నియంతృత్వాన్ని స్థాపిద్దామనుకున్న బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి సాధ్యం కాదంటూ సవాలు విసిరిన ఆమ్ ఆద్మీ పార�
సహజంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తాయి. కానీ ఇప్పుడు కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం మునుగోడు ఉప ఎన్నికను సృష్టించారు. అయితే తెలంగా ణ వ్యతిరేకులు ఎన్ని కుట్రలు కుహకాలు పన్నినా టీఆర్ఎ�
మత పరమైన విభజన రాజకీయాలను బీజేపీ నాయకులు మానుకోవాలి. హైదరాబాద్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల ప్రకారమే రాష్ట్ర బీజేపీ నేతలు మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామిక విలువల�
ఓటర్లు ఉచితాల కోసమే అర్రులు చాస్తున్నారని మేం అనుకోవడంలేదు. పనిచేసే అవకాశం దొరికితే గౌరవప్రదమైన జీవనం కోసమే వాళ్లు మొగ్గుచూపుతారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నే చూడండి. ఆ పథకం ద్వారా అవసరమైన