రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ గౌరవెల్లి ప్రాజెక్ట్టును అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గౌరవెల్లి రిజర్వాయర్ సంఘటనపై బుధవారం సిద్దిపేట మార్కెట్ �
బుల్డోజర్ కూల్చివేతకు, విధ్వంసానికి ప్రతీక. కానీ నేడు బుల్డోజర్ సుపరిపాలనకు ప్రతీకగా బీజేపీ పాలకులు చూపుతున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న కొందరిని ముద్దాయిలుగా చూపి, వారి ఇండ్లను నేల మట్టం
అగ్నిపధ్ రిక్రూట్మెంట్ పధకం ద్వారా పెద్దసంఖ్యలో యువతను సైనిక బలగాల్లోకి రప్పించే కార్యక్రమానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ బుధవారం మూడో రోజూ ప్రశ్నించిన క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం కేసీఆర్ను కించపర్చేలా స్కిట్ చేయించిన వారిలో మరో ఇద్దరు బీజేపీ రాష్ట్ర మహిళా నేత రాణిరుద్రమ, కళాకారుడు బొడ్డు ఎల్లన్న అలియాస్ దరువు ఎల్లన్నను హయత్నగర
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరు, జూన్ 13: దేశానికి కేసీఆర్ దిశానిర్దేశం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఆయన నాయకత్వం వహిస్తే తెలంగాణ మాదిరే దేశం అభివృద్ధి సాధిస్తుందని పంచా�
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 13: దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కేవలం సీఎం కేసీఆరే అని దేశ ప్రజలు భావిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం
కర్ణాటకలో అర్చకులపై బీజేపీ కుతంత్రాలు కాషాయదళం కంటే కేరళ కమ్యూనిస్టులు నయం బ్రాహ్మణ సేవా సమితి నేత గంగు ఉపేంద్రశర్మ సుల్తాన్బజార్, జూన్ 13: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం హర్షణీయమన�
అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని మున్సిపాలిటి సిబ్బంది ఆదివారం తొలగించారు. దీంతో నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. అల్కాపూర్ కాలనీలో ప్రతిష్ఠించిన శ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ ముందు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే భారీ ర్యాలీ తీస్తూ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దీన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ప్రజాస్వామ్యాన్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసిన నేపధ్యంలో కాషాయ పార్టీ లక్ష్యంగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు.