హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా పెట్టాలని ప్రధాని చెప్పడం మంచిదే అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ఇది కూడా జోకేనా? అని కేటీఆర్ అడిగారు.
हर घर तिरंगा तो ठीक है आदरनिया PM @narendramodi जी
हर किसी को 2022 तक घर देने वाली वादा का क्या हुआ मोदी जी?
ये भी जुमला था क्या!! #KyaHuaTeraWaada pic.twitter.com/zXz8bmxS7V
— KTR (@KTRTRS) August 3, 2022