ఆరు రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు సూచించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద�
పాక్ జర్నలిస్టుకు భారత రహస్యాలు చేరవేశారంటూ నిందలు అన్నీ అబద్ధాలే: హమీద్ అన్సారీ న్యూఢిల్లీ, జూలై 13: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఐఎస్
భక్తులు కాశీకి వచ్చేదే విముక్తి కోసం. వారి దైవం కాశీ విశ్వనాథుడు. ఆ దైవానికే విముక్తి కల్పించామని కొందరు అంటుంటే ఏమని భావించాలి. వారణాసిలో ప్రాచీన, పవ్రిత స్థలాలను ధ్వంసం చేస్తుంటే దేశంలోని హిందువులు ఎం�
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలం అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన వంద మంది కార్యకర్తలు మంగళవారం హనుమ�
‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్నాడు గురజాడ. మనుష్యులంటే అందరూ వస్తారు. ముఖ్యంగా అధిక జనాభా కలిగి, అత్యంత వైవిధ్యంతో మెలిగే భారతదేశం లాంటి దేశంలో ఇది మరీ ఎక్కువ ప్రాముఖ్యం సంతరించుకుంటుం
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలంలోని అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు హనుమకొండ ప్రశాంత్నగ�
ఆ దేశ విధానాలపై బీజేపీ కేంద్ర మంత్రి గిరిరాజ్ ప్రశంస చైనాను మెచ్చుకొంటే విపక్ష నేతలపై దేశద్రోహి ముద్ర.. ఇప్పుడు మీ పార్టీ కూడా దేశద్రోహేనా అంటున్న నెటిజన్లు న్యూఢిల్లీ: ఒక ముఖ్యమంత్రో, ఒక విపక్ష నాయకుడో
బీజేపీ నాయకులు ఎప్పుడేం మాట్లాడుతారో, అసలెందుకు మాట్లాడుతరో, ఎవరేమి మాట్లాడుతరో తెలియదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక ప్రశ్నకూ బదులివ్వకుండా, ఆ పార్టీ నేత�
‘ప్రధాని మోదీ దిగిపోవాలని దేశప్రజలు కోరుకుంటున్నారు. పార్లమెంట్ను రద్దు చేస్తే అసెంబ్లీని రద్దు చేయిస్తాం. ఎన్నికలకు వెళ్లి ఎవరి బలం ఏమిటో తేల్చుకుందామా’ అని బీజేపీ నాయకులకు మంత్రి తలసాని శ్రీనివాస్�
ఎన్నికల కోసం పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. నిన్నటికి నిన్న వారణాసిలో నమో ఘాట్ నిర్మాణంతో తీవ్ర
మోదీ ఫాసిస్టు పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి చరిత్ర సంకల్పించి కేసీఆర్ను నడిపిస్తున్నది. మొన్నటి ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ విద్వేషకుట్రలు, మత రాజకీయాలతో అధికారంలోకి వచ్
బీజేపీ నాయకులు అర్థంపర్థంలేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా వాళ్లు బదులివ్వలేదన్నారు. బీజేపీ నాయకులకు క్షుద్ర