బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రను పట్టించుకోకపోవడంతోనే ప్రజలపై బీజేపీ గుండాలు దాడులు చేస్తున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
ఆ పార్టీ నేత చెరుపల్లి సీతారాములు చిట్యాల, ఆగస్టు 23 : దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారిన మతతత్వ బీజేపీని ఓడించడమే సీపీఎం ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మె ల్సీ చెరుపల్లి సీతారాములు అ
ధరలు పెంచుడు.. పన్నుల రూపంలో దోచుక తినుడు తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏదీ చేతకాదని, మోడీ పాలనలో ఈ ఎనిమిదేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ధర్మారం మండలం కొత్తూరు
బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిచేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు ల కమలాకర్ తెలిపారు. మంగళవారం ఆయనతోపాటు జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్
దేశంలో రాజకీయ పునరేకీకరణకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసేందుకే లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని జగిత్యాల ఎమ్మె ల్యే డా.సంజయ్కుమార్ మండిపడ్డారు. అభివృద్ధి
ఎమ్మెల్సీ కవిత ఇంటగిపై దాడి హేయమైన చర్య అని, తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేయడం బీజేపీకి తగదని కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను ఎమ్మెల్య�
బీజేపీ నాయకులు కేవలం మోసపూరిత మాటలకే పరిమితమయ్యారని, ప్రజా సంక్షేమం వారికి పట్టదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్, బేల మండలాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పలువురికి
మాంసం తిని గుడికి వెళ్లారని తనపై వచ్చిన ఆరోపణలపై కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ఆ రోజు తాను మాంసమే ముట్టలేదని వెల్లడించారు. అసలది ఒక ఇష్యూనే కాదంటూనే ఆహ
యాదాద్రి భువనగిరి : రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకై మతోన్మాద బీజేపీకి తెలంగాణలో అడ్డుకట్ట వేయడమే కమ్యూనిస్టుల కర్తవ్యం అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం భువ�
'ప్రధాని మోదీజీ..గుంతలమయంగా మారిన భావ్నగర్-సోమనాథ్ రోడ్లపై ప్రయాణించండి' అని గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చూడసామ విమల్భాయ్ కనాభాయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆగస్
ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది.
పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. పార్టీ విధానాలకు వ్య�