భోపాల్, మే 21: ‘నీ పేరు మహమ్మదే కదా. ఏంటీ కాదా..? నిజం చెప్పు.. ఏదీ నీ ఆధార్ కార్డు చూపించు’ అంటూ మతిస్థిమితం లేని 65 ఏండ్ల వృద్ధుడిని ఓ బీజేపీ కార్యకర్త దారుణంగా కొట్టాడు. ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ
మమ్మల్ని కశ్మీర్ నుంచి తరలించండి జమ్ముకశ్మీర్ బీజేపీ కార్యాలయం ఎదుట కశ్మీర్ పండిట్ల భారీ నిరసన పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు అంతకుముందు లాల్చౌక్లో ధర్నా శ్రీనగర్, మే 21: రాహుల్ భట్ హత్యకు నిరసనగ
బిజ్నోర్, మే 21: బీజేపీ కుట్ర పన్ని భారత కిసాన్ యూనియన్(బీకేయూ)లో చీలిక తెచ్చిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. కొంత మందిని తమ వైపుకు లాక్కొన్నంత మాత్రాన బీకేయూ పనితీరుపై ప్రభావం చూపలేరని బీజే�
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేస్తున్న ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించడం పట్ల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్�
యావత్ దేశం తెలంగాణవైపు చూస్తోంది రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ కల్వకుర్తి రూరల్, మే 21 : దేశంలో బీజేపీ పాలనలో ఉన్న రాష్ర్టాలు పలు సమస్యలతో సతమతమవుతున్నా�
బిజ్నోర్, మే 21: బీజేపీ కుట్ర పన్ని భారత కిసాన్ యూనియన్(బీకేయూ)లో చీలిక తెచ్చిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. కొంత మందిని తమ వైపుకు లాక్కొన్నంత మాత్రాన బీకేయూ పనితీరుపై ప్రభావం చూపలేరని బీజే�
Minister Niranjan reddy | రైతులకు సాయంపై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో పోరాడి అసువులుబాసిన రైతులకు అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు.
సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్ దుబ్బాకలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం దుబ్బాక టౌన్, మే 20: దేశ ప్రజానీకంపై ఆర్థిక భారం మోపుతున్న బీజేపీ ప్రభు త్వానికి బుద్ధి చెప్పేందుకు ప�
మూడేండ్లలో తట్టెడు మట్టి తియ్యలేదు బీబీనగర్లో ఆపరేషన్ థియేటర్ లేదు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి బాధ్యత లేదా? 70 ఏండ్లలో మూడే వైద్య కళాశాలలు ఏడేండ్లలో 33 మంజూరు చేసిన కేసీఆర్ కేంద్రంపై మంత్రి హరీశ్రా�
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజా అవినీతి కేసులో చర్యలకు దిగడం ఊహించిందేనని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. అధికారం చేజారుతుందని భావించిన ప్రతిసారీ కేంద్ర దర్యాప్