తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం,సీపీఐ..ఇలా పార్టీలు ఏవైనా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తూ సంక్షేమ సర్కార్గా ముందుకుసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే నెంబర్వన్గా న�
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ రాజీనామా లేఖను ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకు
జైపూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై మండిపడ్డారు. ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు తమ పార్టీ పని చేసిందని తెలిపారు. మరోవైపు బీజేపీ ప్రజల్లో విభజనలు సృష్టిస్తోందని విమర్శించారు. తాము పేదల కోసం
కేంద్ర హోం మంత్రి అమిత్షా తుక్కుగూడ బహిరంగ సభలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో అధికారం ఇస్తే.. మైనారిటీల రిజర్వేషన్లు రద్ద�
ఎవరెన్ని కుట్రలు చేసినా, కారు కూతలు కూసినా తెలంగాణకు సీఎం కేసీఆరే బాద్షా అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ది నిజాం పాలన కాదని, నిజమైన పాలన.. నిజాయితీ పాలన అని తెలిపారు. ఆదివార�
తెలంగాణలో బీజేపీని ఒక్కసారి గెలిపిస్తే ఉరి వేసుకొన్నట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్త�
న్సీపీ అధినేత శరద్ పవార్పై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్ చెంప చెళ్లుమనిపించాడు ఓ ఎన్సీపీ కార్యకర్త
సూర్యాపేట : అమిత్ షాది అంతా అబద్ధాల షో. ఆయన మాట్లాడే ప్రతి అక్షరం అబద్ధమేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం సూర్యాపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. తుక్కుగూడ సభలో అమిత్ �
Talasani Srinivas yadav | కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి దేశ వ్యాప్త ఎన్నికలకు బీజేపీ సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా మాట్లాడుతామంటే కుదరదని చెప్పారు.
Errabelli Dayakar rao | తెలంగాణపై బీజేపీకి ప్రేమ లేదని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar rao) అన్నారు. అమిత్ షా మాటలన్నీ అబద్ధాలేనని విమర్శించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇది తెలంగాణ ఉద్యమ నినాదం. స్వరాష్ట్ర లక్ష్యాల సాధనకు టీఆర్ఎస్ సర్కారు అహరహం శ్రమించింది. ఒక్కో అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి క్రమంగా సాకారం చేసింది. ప్రణాళికలు రచించి తెలంగాణ
కల్లు గీత వృత్తిపై బీజేపీ తన వైఖరిని స్పష్టంచేయాలని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్రాజ్గౌడ్ డిమాండ్ చేశారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నేటికీ కల్లుగీత వృత్తి �
బీజేపీ ముఖ్యమంత్రుల పోస్టులకు గ్యారంటీ లేకుండా పోతున్నది. కాంగ్రెస్ ఆనవాయితీని పుణికిపుచ్చుకున్న బీజేపీ.. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో వరుసగా సీఎంలను మారుస్తున్నది. ఆ పార్టీ అధికారంలోని ఈశాన్య రాష్ట్�