కరెంటు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పట్ల ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష సాధింపు, అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్�
కాంగ్రెస్పై ఆశలు ఆవిరైపోయి, జాతీయత, దేశభక్తి అని చెప్పుకొనే బీజేపీకి అవకాశం ఇస్తే.. నమ్మి నానబోస్తే-పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది దేశ ప్రజల పరిస్థితి. దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా న�
విమోచనమా? విలీనమా? అనేది గవర్నర్కు ఎందుకు? ప్రమాదంలో గవర్నర్ వ్యవస్థ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): బీజేపీకి సెప్టెంబర్ 17తో సంబంధమే లేదని సీపీఐ రాష్ట్ర క�
తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితో బీజేపీపై పోరు: బృందా హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 10: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో బీజేపీపై పోరాటం చేయాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకారత్ పిలుపున�
రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదు కాంగ్రెస్ ఢిల్లీలో.. గల్లీలో రాదు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి టీఆర్ఎస్లోకి పలువురి చేరిక మర్రిగూడ, సెప్టెంబర్ 10: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో గుబాళించేద�
ఏకంగా సాంస్కృతిక శాఖ నుంచే ఆహ్వానం హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది. సెప్టెంబర్ 17న తాము చేసే కార్యక్రమ�
భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూ. 41,000 విలువైన బుర్బెర్రీ టీషర్ట్ ధరించి పాదయాత్రలో పాల్గొంటున్నారని బీజేపీ ఎద్దేవా చేయగా కాంగ్రెస్ దీటైన కౌంటర్ ఇచ్చింది.
బీజేపీలో బండి వింత పోకడ పార్టీలో పెరిగిన వ్యక్తి భజన హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడ పరాకాష్టకు చేరిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఆయన ఇప్పుడు ఏకంగా ‘మంత్ర�
యాత్రల పేరుతో రాష్ట్రంలో దుష్ట రాజకీయం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు.. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పేదలకు ఏం చేశారో చెప్పాలని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు డిమాండ్ చేశారు. ఓట్లకోసం కుట్
బీజేపీలో బండి వింత పోకడ పార్టీలో పెరిగిన వ్యక్తి భజన హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడ పరాకాష్టకు చేరిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఆయన ఇప్పుడు ఏకంగా ‘మంత్ర�
మంచిర్యాల జిల్లాలో బీజేపీ తలకిందులైంది. భారతీయ జనతా పార్టీ చేపట్టిన 'ప్రజల గోస - బీజేపీ భరోసా' కార్యక్రమంలో అపశృతి జరిగింది. నాయకులు, కార్యకర్తలంతా కలిసి ఆ పార్టీ జెండాను ఎగిరేయగా, అది తలకిందు
ఈయన తేజస్వీ సూర్య. బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ. ఓ హోటల్లో బటర్ మసాలా దోశ, ఉప్మా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పైగా చాలా బాగుందని, ప్రజలు ఇక్కడికి వచ్చి రుచి చూడాలని చెబుతున్న వీడియో బయటకొచ�