తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే మెతుకు సీమ ఉమ్మడి మెదక్ జిల్లాకు మేలు జరిగిందని, సీఎం కేసీఆర్ చలవతో ఎంతో అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్న�
సంగారెడ్డి : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హానికారక పార్టీలని, రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో అందో
న్యూఢిల్లీ : శ్రీలంక సంక్షోభాన్ని ఉదహరిస్తూ మోదీ సర్కార్పై పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ బుధవారం విరుచుకుపడ్డారు. పొరుగు దేశంలో తలెత్తిన ఆర్ధిక, రాజకీయ సంక్షోభం భారత�
పల్లె ప్రగతితోనే రాష్ర్టానికి అవార్డులు వచ్చాయని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిషత్కు దీన్ దయాళ్ ఉపాధ్య�
బీజేపీ నేతలకు మంత్రి గంగుల ప్రశ్న హుజూరాబాద్ టౌన్, మే 10: నిరుపేద యువతుల పెండ్లి కోసం తెలంగాణ సరారు కల్యాణలక్ష్మి పథకాన్ని అందజేస్తూ అండగా నిలుస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
తమ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి ఆరోపించారు. బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో తమ పార్టీ చాలా బలంగా ఉందని, అక్కడి నే�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఎన్నికల హామీలపై కాషాయ పార్టీ నేత తేజీందర్ సింగ్ బగ్గా నిలదీశారు.
కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం హుజురాబాద్ సాయి రూప గార్డెన్లో 500 మంది లబ్ధిదారు�
బీజేపీలో సీఎం సీటు దక్కాలంటే.. అధిష్ఠానానికి రూ.2,500 కోట్లు కప్పం కట్టాలని ఆ పార్టీ కర్ణాటక నేతలే చెప్తున్నారని.. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పార్టీ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓ ప
బీజేపీలో సీఎం సీటు దక్కాలంటే.. అధిష్ఠానానికి రూ.2,500 కోట్లు కప్పం కట్టాలని ఆ పార్టీ కర్ణాటక నేతలే చెప్తున్నారని.. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పార్టీ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓ ప
హిందూ మతంపై తమదే పేటెంట్ అన్నట్టుగా వ్యవహరించే, వాదించే బీజేపీ మాటలు ఒట్టివేనని మరోసారి తేటతెల్లమైంది. ఎన్నికల్లో లబ్ధి కోసం మతతత్వాన్ని రెచ్చగొడుతూ హిందూ మతాన్ని వాడుకునే ఆ పార్టీకి వాస్తవానికి హింద
శ్రీ రామ చంద్రుడిని బీజేపీ రాంబోగా మార్చేసిందని ఛత్తీస్గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ మండిపడ్డారు. భక్తిభావానికి ప్రతీకగా నిలిచే హనుమంతుడిని కోపానికి, దూకుడుతనానికి చిహ్నం గా మార్చేశారన్నా�
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, బీజేపీపై మరోసారి మండిపడ్డారు. రాముడిని ‘రాంబో’గా, హనుమంతుడిని ‘కోపానికి చిహ్నం’ గా ఆ పార్టీ మార్చుతున్నదని విమర్శించారు. సోమవారం జరిగిన ఒక కార్యక