మంచిర్యాల జిల్లా చెన్నూర్ శివారులో మిర్చి తోటల పరిశీలన పేరుతో వస్తున్న బీజేపీ నాయకులను రైతులు అడ్డుకొన్నారు. తమ కల్లాల్లోకి రావొద్దంటూ హెచ్చరించారు. ఏం ఉద్ధరించడానికి వచ్చారంటూ కమలం పార్టీ నాయకులపై త
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్న భావనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘కృష్ణానది వివ�
వచ్చే వారం గుజరాత్ అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మొగ్గుచూపుతుందా అని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రశ్నించారు. ఆప్ను చూసి కా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ ఇటీవల లక్ష్యంగా చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన అధికార నివాసం వెలుపల భారీ నిరసన చేపట్టింది. పెట్రోల్,
కేంద్రానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఝలక్ ఇచ్చారు. కేంద్ర న్యాయ శాఖ నిర్వహించిన ముఖ్యమంత్రుల సదస్సుకు నితీశ్ గైర్హాజరయ్యారు. తనకు బదులుగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రిని ఈ సమావేశానిక�
ప్రస్తుతం దేశంలో 12 రాష్ర్టాలు తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రగతిశీల రాష్ట్రంగా చెప్పుకొనే గుజరాత్సహా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా ఈ జాబ�
పెట్రో ధరల పెంపుపై కేంద్రమంత్రి హర్దీప్సింగ్పూరీకి మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సర్కారు పెట్రోలు, డీజిల్పై అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్నదని, 2014 నుంచి 2021 వరకు ₹56,020 కోట్ల వ్యాట�
హైదరాబాద్: రాష్ట్రాల విధానాలు, వసూలు చేస్తున్న పన్నులే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం దారుణమని, రాష్ట్రాలపై మోడీ సర్కారు దాడి చేస్తున్నదని సీపీఎం �
కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఫెడరలిజం సహకారవంతం కాదని, అదో బలవంతమైన ఫెడరలిజం అని రాహుల్ ఎద్దేవా చేశారు. జాతీయ ప్రయోజ