ఆ దేశ విధానాలపై బీజేపీ కేంద్ర మంత్రి గిరిరాజ్ ప్రశంస చైనాను మెచ్చుకొంటే విపక్ష నేతలపై దేశద్రోహి ముద్ర.. ఇప్పుడు మీ పార్టీ కూడా దేశద్రోహేనా అంటున్న నెటిజన్లు న్యూఢిల్లీ: ఒక ముఖ్యమంత్రో, ఒక విపక్ష నాయకుడో
బీజేపీ నాయకులు ఎప్పుడేం మాట్లాడుతారో, అసలెందుకు మాట్లాడుతరో, ఎవరేమి మాట్లాడుతరో తెలియదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక ప్రశ్నకూ బదులివ్వకుండా, ఆ పార్టీ నేత�
‘ప్రధాని మోదీ దిగిపోవాలని దేశప్రజలు కోరుకుంటున్నారు. పార్లమెంట్ను రద్దు చేస్తే అసెంబ్లీని రద్దు చేయిస్తాం. ఎన్నికలకు వెళ్లి ఎవరి బలం ఏమిటో తేల్చుకుందామా’ అని బీజేపీ నాయకులకు మంత్రి తలసాని శ్రీనివాస్�
ఎన్నికల కోసం పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. నిన్నటికి నిన్న వారణాసిలో నమో ఘాట్ నిర్మాణంతో తీవ్ర
మోదీ ఫాసిస్టు పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి చరిత్ర సంకల్పించి కేసీఆర్ను నడిపిస్తున్నది. మొన్నటి ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ విద్వేషకుట్రలు, మత రాజకీయాలతో అధికారంలోకి వచ్
బీజేపీ నాయకులు అర్థంపర్థంలేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా వాళ్లు బదులివ్వలేదన్నారు. బీజేపీ నాయకులకు క్షుద్ర
బీజేపీలో చేరితే రూ 40 కోట్లు ఇస్తామని తమ పార్టీ ఎమ్మెల్యేలను కాషాయ పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని గోవా కాంగ్రెస్ మాజీ చీఫ్ గిరీష్ చోడాంకర్ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ను చీల్చేందుకు బీజేపీ పావులు అధికారంలో ఉన్నా.. విపక్షాన్ని కబళించే కుట్ర సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పీసీసీ చీఫ్ భేటీ ఐదుగురు గైర్హాజరు.. వారి ఫోన్లు స్విచాఫ్ మైఖేల్ లోబోపై కాంగ్రెస్ అధిష్ఠా�
దేశంలో గుణాత్మక మార్పు రావాలని, అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. దేశం ప్రమాదంలో ఉంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ దేశానికి కొత్త ఎజెండా కావాలన్నారు. జాతీయ ర�