బంజారాహిల్స్లో ఖరీదైన స్థలాన్ని ఆక్రమించేందుకు రాయలసీమకు చెందిన పలువురు రౌడీలు బీభత్సం సృష్టించారు. కర్రలు, మారణాయుధాలతో స్థలంలోకి ప్రవేశించి అడ్డుకున్న సెక్యూరిటీ గార్డులపై విచక్షణారహితంగా దాడిక�
మతచిచ్చే ఆయుధం: శివసేన ఎంపీ రౌత్ ముంబై, ఏప్రిల్ 17: ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ సమాజంలో మతచిచ్చు రేపి దేశాన్ని విభజించాలని చూస్తున్నదని శివసేన ఎంపీ సంజయ్రౌత్ మండిపడ్డారు. శ్రీరామనవమి నాడు దేశంలోని పల
మెదక్ : దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. ఏం ముఖం పెట్టుకొని తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రలు చేస్తున్
నాలుగు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంధన ధరలను ఎడా పెడా పెంచుతున్న కమలం పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టారు. ఎన్నికలకు ముందు హిజాబ్, హల�
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనే విద్యుత్తు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. అధిక విద్యుత్తు చార్జీల వసూలులో కాంగ్రెస్ పాలి�
తమ పార్టీని రాజకీయం ఎదుర్కోలేకనే బీజేపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, విద్వంసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మంలోని టీఆర్ఎ�
ఖమ్మంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. శవ రాజకీయాలకు తెర లేపారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు. బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మృతి నగరంలో �
తెలంగాణ గడ్డపై పుట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోకపోగా.. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్న విమర్శలు వెల్తువెత్తుతున్న�
బీజేపీ వాడిపోయిన పువ్వు అని, కాంగ్రెస్ పార్టీ విరిగిన చేయిలాంటిదని, వీటివల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీలేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఎద్దేవా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టింది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. తెలంగాణ విద్రోహ యాత్ర అని, ఈ యాత్రతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. శనివారం �
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కేటాయింపులోనూ తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం తాజాగా ప్రకటించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల్లో (ఎ
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆప్ పావులు కదుపుతున్న నేపధ్యంలో ఆ పార్టీకి హిమాచల్ ప్రదేశ్లో ఏ మాత్రం పట్టు లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.