ప్రధాని మోదీ, బీజేపీ ఆహా.. ఓహో అంటూ ఊదరగొడుతున్న ‘డబుల్ ఇంజిన్' పాలన ఉత్త డొల్లేనని మరోసారి రుజువైంది. దేశంలో ప్రతి కుటుంబానికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామంటూ మోదీ 2019 ఆగస్టు 15న అట్టహాసంగా ప్�
ఫేస్బుక్, సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్
గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం రాజ్కోట్ జిల్లాలోని ఆట్కోట్ పట్టణంలో ఓ ట్రస్టు నిర్మించిన దవాఖానను ప్రారంభించారు. అనంతరం భారీయెత్తున సభ నిర్వహించారు.
ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ, అదానీలకు కట్టబెట్టడం తప్పా, ఈ ఎనిమిదేండ్లలో బీజేపీ దేశానికి చేసిందేమీలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కు
బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉన్నదని, ఆ పార్టీతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఆదరణ లేదని పేర్కొన్న మంత్రి.. ఆ పార్టీని
కేంద్రం అనుసరిస్తున్న విధి విధానాలపై శివసేన తీవ్రంగా విరుచుకుపడింది. దేశంలోని కొత్త తరం ఏ దిశలో పయనిస్తుందో కేంద్రం పరిశీలిస్తుందా? అంటూ తీవ్రంగా విరుచుకుపడింది. నిరుద్యోగం, కశ్మీర్ అంశం, జ్�
కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ వెనకేసుకొచ్చారు. ఆయనను లద్దాఖ్కు బదిలీ చేయడం ఢిల్లీ ప్ర�
అంధ విశ్వాసాల గురించి మోదీ మాట్లాడటమే ఒక వింత. నగ్నంగా తిరిగే నాగ సన్యాసులతో తల మీద తొక్కించుకునే మోదీ మూఢ నమ్మకాల గురించి మాట్లాడటం ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే.. ఇవ్వాళ దేశంలో మూఢ నమ్మకాలు పునాదిగా మనుగడ స�
అంతని, ఇంతని ప్రగల్భాలు పలుకుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు.. ఆఖరికి తుస్సుమన్నట్టు తయారైంది. దేశంలో ఆహార సంక్షోభం వచ్చే ప్రసక్తే లేదని, నాలుగైదేండ్లకు సరిపడా గోధుమ, బియ్యం నిల్వలు ఉన్నాయని గప్పా�
‘కుటుంబం కేంద్రంగా ఉన్న రాజకీయాలతో దేశానికి ప్రమాదం లేదు. మతతత్వ బీజేపీతోనే దేశానికి ముప్పు. ప్రజల్లో భావోద్వేగ అంశాలను రెచ్చగొట్టి అధికారాన్ని చేపట్టడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం’ అని కర్ణా�
శంలో నిరుద్యోగం గడిచిన మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. మరోవైపు, కేంద్ర విభాగాల్లో 60.82 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని
మెజార్టీ, మైనార్టీ పేరుతో విభజన మోదీకి, బండికి మతిభ్రమించింది మత విద్వేషాలను రెచ్చగొడుతున్నరు తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని మోదీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఫైర్ కరీంనగర్, �
అస్సాం సీఎం హిమంతకు 30 మంది సివిల్ సర్వీసు అధికారుల ఫిర్యాదు గువాహటి, మే 27: అస్సాంలోని లఖీపూర్ ఎమ్మెల్యే(బీజేపీ) కౌశిక్ రాయ్ తమను వేధిస్తున్నాడని, బెదిరిస్తున్నాడని, విధి నిర్వహణలో అవమానిస్తున్నాడని, న
ఆయన సువిశాల భారతావనికి, 140 కోట్ల ప్రజానీకానికి ప్రధానమంత్రి. ఆయన తల్చుకుంటే దేశంలో ఏ ప్రాంతాన్నైనా, ఏ రాష్ర్టాన్నైనా, మొత్తంగా యావత్ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించవచ్చు. అందుకు గల అధికారాలు రాజ్యాంగబద�