బీజేపీ నేతలది కురచ మనస్తత్వమని, గడిచిన మూడేండ్లుగా తెలంగాణ రైతాంగాన్ని అనవసర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్ర
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నాగరాజు గుర్రాల (టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు) అన్నారు. సోమవారం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ద
ప్రతిపక్షాలు ఏకం కావాలన్న మల్లిఖార్జున ఖర్గే న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ అణచివేత నుంచి దేశ ప్రజలను విముక్తం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జ�
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�
తెలంగాణలో పండించిన యాసంగి ధాన్యాన్ని కొనకపోతే బీజేపీకి పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. కేంద్రానికి ఇది పెద్ద మచ్చ తీసుకొస్తుందని స్పష్టం చేశారు
దేశంలోని ఏ రాష్ట్రానికి దక్కని విధంగా పంచాయతీరాజ్ శాఖలో కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించిందని, దీన్ని చూసైనా రాష్ట్ర బీజేపీ నాయకులు కండ్లు తెరువాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు మార్కెట్ కమిటీలు మాత్రం తెరిచే ఉంటాయి రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు ధరల పర్యవేక్షణకు కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తె
హైదరాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండిన పారాబాయిల్డ్ రైస్ను కొనకపోతే బీజేపీకి పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభ�
వారంలో ఐదురోజులు.. రోజుకు 12 గంటలే నడుస్తున్న మిల్లులు అక్కడ కరెంట్ బంద్తో సూర్యాపేటలో ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం తెలంగాణ వడ్ల కొనుగోళ్లపై ట్రేడర్ల నిరాసక్తి.. పడిపోతున్న ధరలు సేకరణపై నేటికీ స్పం�
విద్యుత్తు ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ రాష్ట్ర నేత సాయిబాబు మహబూబ్నగర్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యుత్తు రంగం ప్రైవేటీకరణతో ఉద్యోగులతోపాటు రైతులకు కష్టాలు తప్పవని తెలంగాణ విద్యుత్తు ఉద్�
గతంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సమయంలో రెండు ఫైళ్ల ఆమోదానికి రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని చేసిన ఆరోపణలపై జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించడాన్న�
బీజేపీ పాలిత కర్ణాటక మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారుతున్నది. అధికార పార్టీ నేతలు, రైట్ వింగ్ కార్యకర్తలు ముస్లింలే లక్ష్యంగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు