తెలంగాణ సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు మండిపడిన నేతలు, మేధావులు, విద్యార్థి, ఉద్యమ నాయకులు తెలంగాణ అభివృద్ధి ఓర్వలేకే తరచూ విమర్శలు పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం గ్రేటర్వ్యాప్తంగా పెద్దఎత్�
తెలంగాణలో కమలం ‘బండి’కి ఎన్ని జాకీలు పెట్టినా లేచే పరిస్థితి కనిపించకపోవడంతో ఇప్పుడా పార్టీ నేతలు మరో కొత్త ఆలోచనలో పడ్డారు. పాదయాత్రలు, లైవ్ దీక్షల వల్ల ఫలితం లేదని, సినిమా ద్వారా ట్రై చేసి చూద్దామని ప�
బీజేపీపై అసెంబ్లీ వేదికగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిప
వడ్లు కొనేదాకా పోరాటమే.. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం మనదే.. పంజాబ్ తరహాలో ఇక్కడా ధాన్యం కొనాల్సిందే..బీజేపీ, మోదీతో తెలంగాణకు అన్యాయం రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకనే కుట్రలురాష్ట్ర విద
దేశంలో బీజేపీ రౌడీయిజం పేట్రేగిపోతుంటే.. రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ ఇజం కనిపిస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఇజం అంటే రాష్ట్ర సంపద పెంచడం, పేదలకు పంచడం అని అభివర్ణించ�
నిర్మల్, మార్చి 24: రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర �
మహబూబాబాద్ : గిరిజనుల సమస్యలపై అవగాహన లేని వారు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండడం ఈ దేశ గిరిజనుల దురదృష్టమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వి
జనగామ : బీజేపీ వాళ్లకు మెంటల్. వాళ్లు కావాలనే మనల్ని తికమక పెడుతున్నారు. ప్రతి దానికి వంక పెడుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కేంద్రం వరి ధాన్యం వద్దంటే, రాష్ట్రంలో