దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని, విపక్షాల గొం తు నొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు.
టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. గురువారం చౌటుప్పల్ మండలం ఖైతాపురంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. సంస్థాన�
దక్షిణ భారతదేశం నుంచి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నాయకుడిగా కేసీఆర్ ముందుకురావడం తెలంగాణకు గర్వకారణం. రాజకీయ జీవితంలో అపజయమన్నది ఎరుగని కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధి�
ఒకే జాతీయ పార్టీ దేశాన్నంతా ఒక్కగాటలో కట్టి పరిపాలించడం సాధ్యమా? పైగా ప్రపంచంలో ఏదేశంలోనూ లేనన్ని వైవిధ్యాలు మన దేశంలో ఉన్నాయి. ఇటువంటి నిరంకుశ పాలన అసాధ్యమని 75 ఏండ్ల అనుభవం నిరూపించింది.
దాదాపు అర్ధ శతాబ్దం కిందటి భారతదేశం.. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ 352 స్థానాల అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చి.. తూర్పు పాకిస్తాన్కు విముక్తి కల్పించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన సందర్భం.
కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై ఆ పార్టీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తితో ఉందా? అందుకే తీరు మార్చుకోవాలంటూ సంకేతాలిస్తున్నదా? కొందరు ఆరెస్సెస్ నేతలు చేస్తున్న ప�
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కాగానే బీజేపీ తన రొటీన్ డ్రామా మొదలుపెట్టింది. మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర బలగాలను దించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతిప
బీజేపీ తన స్వార్థ రాజకీయం కోసం తెచ్చిపెట్టిన మునుగోడు ఉప ఎన్నికకు రణభేరి మోగింది. జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దృష్టి సారించకుండా.. రాష్ర్టానికే పరిమితం చేయాలన్న కుట్ర నేపథ్యంలో వచ్�
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నిక దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్, బీజేపీలకు ఎదురుదెబ్బ తగులుతున్నది. మర్రిగూడ మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బీజేపీ 8వ వార్డు సభ్యుడు జర్పుల
పంజాబ్లోని ఆమ్ఆద్మీ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నెగ్గింది. సీఎం భగవంత్మాన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాన్ మాట్లాడు�