Munugode by poll | బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నీచ రాజకీయాల వల్ల మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. టీడీపీతో బీజేపీ కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని
ఓ వివాదం నేపధ్యంలో పన్నెండు మంది దళిత మహిళలను గృహ నిర్భందం చేసినందుకు కాఫీ ఎస్టేట్ యజమాని, బీజేపీ నేత జగదీష్ గౌడ, ఆయన కుమారుడిపై చిక్మగళూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Minister Jagadish Reddy | కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Gutta Sukender reddy | బీజేపీకి మత పిచ్చి ముదిరిపోయిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని
KTR | నల్లగొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కాదు... నల్లగొండ ప్రజల ప్రయోజనం ముఖ�
బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చే పోస్టులు ఇన్స్టాగ్రామ్లో ఇకపై కనిపించకపోవచ్చు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా మీరు ఒక పోస్టు చేశారనుకోండి.. సెకండ్ల వ్యవధిలోనే అది డిలీట్ అయిపోతుంది. ‘న్యూడిటి లేదా సెక�
కర్ణాటకలో దళితులపై అధికార బీజేపీ నేత అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. అప్పు తీసుకొని చెల్లించలేదన్న కక్షతో నాలుగు కుటుంబాలకు చెందిన 16 మందిని జగదీశ గౌడ, అతని కుమారుడు తిలక్ గౌడ ఒకే గదిలో 15 రోజులపాటు న
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కు ఏజెంట్లే మూల స్తంభాలని, ఐఆర్డీఏఐ నిబంధనలు ఇప్పుడు వారి కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా ఉన్నాయని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెం ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండ�
బీజేపీలో చేరినందుకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఇస్తున్న రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు డబ్బులను మునుగోడుతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం ఇవ్వాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్న�
తెలంగాణపట్ల కడుపు నిండా ద్వేషం, గుండె నిండా ద్రోహం ఉన్న ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి మునుగోడులో ఓట్లు అడిగే హకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నది. కానీ, నేటికీ దేశంలోని 50 శాతం మందికి శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేవు. ఇది ముమ్మాటికీ దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు సిగ్గుతో తలదించుక�
మునుగోడు ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల నుంచి కనీస మద్దతు కూడా లభించడంలేదు.
జూబ్లీహిల్స్లో రూ. 2.5 కోట్ల హవాలా డబ్బు చేతులు మారుతుండగా వెస్ట్జోన్ టాస్క్ పోలీసులు పట్టుకొన్నారు. ఈ డబ్బు ఓ బీజేపీ నేత వద్దకు చేరాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ఆ డబ్బు చిక్కింది.