దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పీడ పోవాలె.. జాతీయ పార్టీ బీఆర్ఎస్ రావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
బీజేపీ దళిత వ్యతిరేకి అని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుధర్మ శాస్ర్తాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్ని
మైనార్టీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొందకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని తెలంగాణ ముస్లిం ఫకీర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సాబీర్ అలీ ఆగ్రహం వ్�
Gujarat Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ వ్యాప్తంగా ఆప్ ప్రచారం ప్రారంభించింది. వడోదరలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ర్యాలీ నిర
2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందుకోసం తమ కార్యక్షేత్రాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మొదట్లో ఢిల్లీలో ఉండె.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ దాడులపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. నీచ రాజకీయాల కోసం అనేక మంది అధికారుల విలువైన సమయం వృథా చేస్తున్నారని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి అన్నారు. �
భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారడం వల్ల కలిగే ప్రభావంపై రాష్ట్రస్థాయి నేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు చర్చించుకొంటున్నారు.
1984లో బీజేపీకి కేవలం రెండే ఎంపీ సీట్లు ఉండేవని, అద్వానీ చేపట్టిన రథయాత్ర తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీకి గుర్తింపు తెచ్చిన అద్వానీ పోయి ఇప్పుడు అదానీ వచ్చారని ఎద్దేవా
కాంగ్రెస్, బీజేపీలు తమతో జత కట్టని ప్రాంతీయ పార్టీలపై ‘బీ’ టీమ్గా ముద్ర వేస్తుంటాయి. అవే చిన్నా చితక పార్టీలను అయితే ముద్దుగా ‘సీ’ టీమ్లని పిలుస్తాయి. వైఎస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ల పార్టీల
సాధారణంగా ఉప ఎన్నికలు రెండు సందర్భాల్లో జరుగుతాయి. ఒకటి... రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఒక స్థానానికి రాజీనామా చేసినప్పుడు లేదా ఆ స్థానంలో ఉన్న ప్రజా ప్రతినిధి హఠాత్తుగా మరణించినప్పుడు. కానీ మును
Rajendra Pal Gautam:ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్(Rajendra Pal Gautam) వివాదంలో ఇరుక్కున్నారు. సామూహిక మత మార్పిడి కార్యక్రంలో ఆయన పాల్గొన్నారు. బౌద్ధమతం