కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టి దేశాన్ని లూటీ చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి బీ వెంకట్ మండిపడ్డారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా, దేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. మధ్యప్రదేశ్లో గ్రామపంచాయతీలో ఓ దళితుడు కుర్చీలో కూర్చున్నందుకు అగ్రకులస్థుడు అతడి తల పగలగొట్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యాలయాలకు మతం రంగు పులుముతూ విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి మండిపడ్డారు.
దేశాన్ని ధనబలంతో తానొక్కటే ఏలాలని బీజేపీ అనుకుంటున్నదని, ఇతర రాజకీయ పార్టీలను బలహీనపరుస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ ఆరోపించారు.
బీజేపీ పూర్తిగా దళిత, బహుజన వ్యతిరేక పార్టీ అని, దాంతో దేశానికి పెద్దగా ఉపయోగం లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యాదగిరిగుట్టలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Minister Jagadish reddy | మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మండల అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి, సరంపేట ఉపసర్పంచ్ కొత్త మల్లయ్య తమ
హఠాత్తుగా తన శాసనసభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి సాధించలేనిది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో చేరి ఏం సాధిస్తారు? లేక మీడియాలో వస్తున్న కథనాల ప్
ఇంకా ఎన్నాళ్లు దేశ ప్రజలకు ఈ దౌర్భాగ్య పాలన? ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు రోజులు ఇట్లే ఉంటే ఎయిర్ ఇండియాను అమ్మేసినట్టే, ఎల్ఐసీనీ అమ్మేస్తుంది. దేశ సంపదను కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుంది.