Sonia Gandhi | చ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని వక్తలు మండిపడ్డారు. కుల, మతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న కిసాన్ క్రెడిట్ కార్డుల(కేసీసీ) కథ అంతా ఉత్తదే అని తేలిపోయింది. కేంద్రం చెప్పుకొంటున్నంత గొప్పగా రైతులకు కేసీసీలు అందడం లేదు. వాటి ద్వారా కలిగే ప్ర యోజనాలకు రైత
దేశంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ప్రధాన పట్టణాలు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. పెరిగిన వాహనాల సంఖ్యకు తగినట్టు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో ఆయా రాష్ర్టాలను ట్రాఫి
అచ్ఛేదిన్ కోసం దేశ ప్రజలు ఆశగా ఎదురు చూసి విసిగిపోయారు. తమ బతుకుల్లో మంచి రోజులు ఎప్పుడొస్తాయని ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీ�
ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలన వల్ల అన్ని వర్గాలు రోడ్డున పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.80కి దిగజారింది. బీజేపీ విద్వేష రాజకీయాల వల్ల దేశం వర్గాలుగా విడిపోయే పరిస్థిత
పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బీజేపీ ఆజ్ఞలనే పాటిస్తున్నారని అధికార ఆప్ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ విరుచుకుపడ్డారు. ‘అమిత్ షా ఓ పిచ్చోడు. తెలివి తక్కువ వ్యక్తి. బీహార్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైతే పీకిపారేశామో..
బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేస్తుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హెచ్చరించారు. ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానం�
విభజించు, పాలించు అన్న సూత్రంతో కొనసాగిన బ్రిటీష్ పాలనను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపిస్తున్నదని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. దేశం రాష్ట్రాల సమాఖ్�
వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుపై బీజేపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారు. కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సైతం ఈ అంశంపై �
గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ర్టాలపై బీజేపీ దాదాగిరీ చేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకాంద ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీయేతర రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య ప్రభు�