నా చిన్నప్పుడు.. మా ఊర్లె దొంగలు పడుతరనె పుకార్లు అప్పుడప్పుడు పుడుతుండేవి. నిజంగనే వాళ్లు వచ్చెటోళ్లు. దోసుకొని పొయ్యెటోళ్లు. గా దొంగల కు పలానా ఇంట్లనే పైసలున్నయనే సంగతి ఎట్లా తెలుస్తదని అనుకునేటోళ్లం.
తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిద
Minister Jagdish Reddy | : ప్రాధాని మోదీ, అమిత్ షాల దుష్ట ద్వయం తోటే మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
poll campaign expenditure:ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సుమారు ౩40 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘం రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. �
దక్షిణాదిలోనూ పాగా వేయడానికి బీజేపీ.. కేంద్రంలో అధికారాన్ని అడ్డగోలుగా వాడుకొంటున్నదని విమర్శలు వస్తున్నాయి. దక్షిణ రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీలు, నేతలు.. వారి సన్నిహితులపై కేంద్ర దర్యాప్తు సంస్థలత
ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడమే కేంద్రం ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్టు అనిపిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ దాడులను �
రాష్ట్రంలోని గిరిజనులకు (ఎస్టీలకు) 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉంటే, కేంద్రం అడ్డుకునేందుకు కొర్రీలు పెడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్లో దళితుల సామాజిక బహిష్కరణ ఘటనను మరువకముందే కర్ణాటకలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకున్నది.
కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్పై అధికార సీపీఎం తీవ్ర ఆరోపణలు చేసింది. గవర్నర్ బీజేపీ, ఆరెస్సెస్ ఆదేశాలతో పనిచేస్తూ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని మంత్రులు ఎంబీ రాజేశ్, థామస్ ఇసాక్ మంగ�
పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీబీఐ, ఈడీ చేస్తున్న దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని తాను అనుకోవటం లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల మిత�
ధరాఘాతం, నిరుద్యోగం, శాంతి భద్రతల వైఫల్యంపై ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున నిరసన మార్చ్ చేపట్టింది. లక్నోలోని విక్రమాద�