‘గంగా జమునీ తహ్జీబ్' సంస్కృతికి నిలయమైన తెలంగాణలో లౌకికత్వమే విరాజిల్లుతుంది. విద్వేషం కాదు, వికాసమే రాజ్యమేలుతుంది. సహజంగానే ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు, సామాజిక పోరాటాలకు, చైతన్యానికి నెలవైన తెలంగాణ క�
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బీజేపీ, సంఘ్ పరివార్ డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొనని బీజేపీ నాయకులు తెలంగాణ విమోచనం దినం జరుపుకుందాం రండి...అంటూ విష ప్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్ల్లింల పోరాటంగా వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆమె తన పూర్వ పార్టీ భావజాలాన్నే ఇంకా అనుసరిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
‘దేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యం.. దేశ భక్తులమని చెప్పుకొనే హక్కు ఆ పార్టీ నాయకులకు లేదు’ అని మాజీ ఎమ్మె ల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విమర్శించారు. అనేక జాతులు,
గోవాలో బీజేపీ ప్రలోభాల పర్వం కొనసాగుతున్నది. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ సహా కాంగ్రెస్కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు తిప్పుకున్నది.
ఉత్తరప్రదేశ్ బీజేపీలో అంతర్గత సమస్యలు ఆ రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారాయి. రెండో సారి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు సేవ చేయాల్సింది పోయి సంక్షేమాన్ని గాలికి వదిలేయటంతో అక్కడి పరిస్థితులు రోజురోజుకు అ
తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ లంచం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై పంజాబ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ పార్టీని పడగొట్టేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలపై విచా
అంబేద్కర్ ఫొటోలు పెట్టుకుంటూ బీజేపీ డ్రామాలు చేస్తున్నదని, నిజంగా అంబేద్కర్పై ప్రేమ ఉంటే పార్లమెంట్కు ఆయన పేరు పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి
సీఎం కేసీఆర్ విజన్తో తెలంగాణ పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ‘పల్లెప్రగతి’తో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సీమలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. దేశానికి వెన్నెముకగా భావించే గ్రామ పాలనకు జవ