అభివృద్ధి సంక్షేమం దేశమంతా విస్తరించాలి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 11: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజలంతా కోరుకుంట�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. 16 ఏండ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించారు. దీంతో బాలిక తీవ్ర గాయాలపాలై చావు బతుకుల మధ్య కొట్�
పరివార్లో అంతర్యుద్ధం నడుస్తున్నది. బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల, దోషులకు సత్కారంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవడంతో.. బీజేపీ, వీహెచ్వీ తమ తప్పును ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి
బీజేపీ ముక్త్ భారత్ కావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.. దేశ దశదిశను మార్చే శక్తి ఆయనకే ఉంది.. అని పలువురు ఉద్యోగులు అభిలాషించారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, ఇంటింటికీ స్�
నల్లగొండ : దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ.. కేంద్రంలోని బీజేపీ పార్టీ దేశ ద్రోహానికి పాల్పడుతున్నది. అలాంటి పార్టీలో చేరి రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోయడాని విద్యుత్ శాఖ మంత్రి జ
కరెంటు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పట్ల ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష సాధింపు, అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్�
కాంగ్రెస్పై ఆశలు ఆవిరైపోయి, జాతీయత, దేశభక్తి అని చెప్పుకొనే బీజేపీకి అవకాశం ఇస్తే.. నమ్మి నానబోస్తే-పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది దేశ ప్రజల పరిస్థితి. దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా న�
విమోచనమా? విలీనమా? అనేది గవర్నర్కు ఎందుకు? ప్రమాదంలో గవర్నర్ వ్యవస్థ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): బీజేపీకి సెప్టెంబర్ 17తో సంబంధమే లేదని సీపీఐ రాష్ట్ర క�
తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితో బీజేపీపై పోరు: బృందా హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 10: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో బీజేపీపై పోరాటం చేయాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకారత్ పిలుపున�
రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదు కాంగ్రెస్ ఢిల్లీలో.. గల్లీలో రాదు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి టీఆర్ఎస్లోకి పలువురి చేరిక మర్రిగూడ, సెప్టెంబర్ 10: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో గుబాళించేద�
ఏకంగా సాంస్కృతిక శాఖ నుంచే ఆహ్వానం హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది. సెప్టెంబర్ 17న తాము చేసే కార్యక్రమ�