అభ్యర్థి నుంచి డబ్బు తీసుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఏడాదిన్నర అయినా ఉద్యోగం ఇప్పించలే డబ్బులు తిరిగివ్వాలంటూ అభ్యర్థి వేడుకోలు ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో క్లిప్ వెలుగులోకి బెంగళూరు, సెప్టెంబర్ 6: కర్ణాటక
అన్నదాతకు ఎడాపెడా కరెంటు వాతలు తెలంగాణలో సాగు విద్యుత్తు పూర్తి ఉచితం నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు మనతో పోటీపడే రాష్ట్రం దేశంలోనే లేదు హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతు రాజ్యం పరి�
బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి పరాభవం ఎదురైంది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని తుంగపహాడ్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం వెళ్తుండగా ఆయనను గ్రామస్థులు అడ్డ
రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో ఏ ఉప ఎన్నికకైనా సహేతుక కారణాలుండేవి. సాధారణంగా ప్రజాప్రతినిధి చనిపోతేనో, రాజీనామా చేస్తేనో ఉపఎన్నిక అవసరం ఏర్పడేది. కానీ ఇప్పటి
ఇన్నాళ్లూ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు దేశం మొత్తానికి వెలుగు చూపించే దీపంలా మారారు. వ్యవసాయాన్ని దెబ్బకొట్టేలా మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న మోదీ సర్కారును �
గురువింద గింజ తన నలుపెరుగదన్నట్లు బీజేపీ వ్యవహరిస్తున్నది. విపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వాలపై, పార్టీలపై ప్రతి చిన్న విషయానికీ దర్యాప్తు సంస్థల ద్వారా వెంటబడి వేధించే కేంద్ర సర్కారు తమ పార్టీ పాలన
నరేంద్ర మోదీ హయాంలోనే 100 లక్షల కోట్లకు దేశ అప్పు డబుల్ ఇంపాక్ట్ పాలన కావాలి పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదు బీజేపీ రాష్ర్టాలు బాగా పనిచేస్తే ఇప్పటికే భారత్ 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయ్యేది మం
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీకి వింత పరిస్థితి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీకి విచిత్ర పరిస్థితి తలెత్తింది. ఆ పార్టీకి ఉన్న ముగ్గ�
బీజేపీ నాయకుల తీరు దారుణం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో పథకం ద్వారా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్నదని ఎక్
సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 4 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్నారాయణపురం మం డలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే కూస�
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, అన్ని సౌకర్యాలు నిలిపేశారని ఆ రాష్ట్ర రైతు ఉద్యమ నేత బాదరి పర్వీన్ తెలిపారు. �