మధ్యప్రదేశ్లో మరో భారీ కుంభకోణం సీఎం చేతిలోని శాఖలోనే వందల కోట్ల స్కామ్ పోషకాహార పథకంలో అంతులేని అవినీతి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో పెంచిన వైనం బైకులపై రేషన్ సైప్లె చేసినట్టు రికార్డులు వేల టన్నుల
నిజాంను తరిమిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని దెబ్బతిస్తున్న బీజేపీని తెలంగాణ ప్రజలు తరిమికొట్టాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు. ప్రజల మధ్య చిచ్చురేపి రాజకీయ లబ్ధి పొందాలని చూ
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే బీజేపీకి బలనిరూపణతో చెక్పెట్టేందుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ సూత్రాన్ని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసి బీజేపీకి షాక్ ఇవ్వగా..
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతోపాటు వివిధ వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల, దేవులమ్మ నాగారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ
ఉపఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 4: తెలంగాణలో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించి, రాజకీయ లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్న బీజేపీని మునుగోడు ఉప
వరంగల్ : ఉచితాలు వద్దని చెబుతున్న బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారె�
అంటరానితనాన్ని రూపుమాపడానికి ఉద్యమించిన దేశం ఇది.. అందరూ సమానమేనంటూ రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. కానీ బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దళితులు ఇంకా వివక్షకు గురవుతున్నారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాక్షిగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో జర్నలిస్టులకు అవమానం జరిగింది. శనివారం సాయంత్రం కేంద్ర మంత్రి నిర్వహించిన ప్రెస్మీట్కు మీడియాను ఆహ్వానించారు.
బీజేపీ తన నైజాన్ని బయటపెట్టుకొంటున్నది. తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తూనే.. మరోవైపు బుకాయింపులకు పాల్పడుతున్నది. పని తక్కువ చేస్తూ.. ప్రచారం ఎక్కువ చేసుకొంటున్నది.
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ‘టీమ్ ఇండియా’ పేరు చెప్పి సమాఖ్య స్ఫూర్తి గురించి నీతులు పలికారు. తర్వాతి కాలంలో కేంద్రీకృత అధికారం దిశగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నారు. ‘బలమైన క�
దేశాన్ని చీలుస్తున్న సంఘ్ పరివార్ ఆరెస్సెస్ మాజీ నేత అఫిడవిట్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: బీజేపీ ఎన్నికల్లో గెలిచేందుకు వీలుగా హిందూత్వ సంస్థలు 2000 దశకంలో బాంబు పేలుళ్లు జరిపాయని రాష్ట్రీయ స్వయంసేవక�
మణిపూర్లో ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ తమలో కలుపుకుంటోందని ఆరోపించారు.