భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూ. 41,000 విలువైన బుర్బెర్రీ టీషర్ట్ ధరించి పాదయాత్రలో పాల్గొంటున్నారని బీజేపీ ఎద్దేవా చేయగా కాంగ్రెస్ దీటైన కౌంటర్ ఇచ్చింది.
బీజేపీలో బండి వింత పోకడ పార్టీలో పెరిగిన వ్యక్తి భజన హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడ పరాకాష్టకు చేరిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఆయన ఇప్పుడు ఏకంగా ‘మంత్ర�
యాత్రల పేరుతో రాష్ట్రంలో దుష్ట రాజకీయం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు.. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పేదలకు ఏం చేశారో చెప్పాలని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు డిమాండ్ చేశారు. ఓట్లకోసం కుట్
బీజేపీలో బండి వింత పోకడ పార్టీలో పెరిగిన వ్యక్తి భజన హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడ పరాకాష్టకు చేరిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఆయన ఇప్పుడు ఏకంగా ‘మంత్ర�
మంచిర్యాల జిల్లాలో బీజేపీ తలకిందులైంది. భారతీయ జనతా పార్టీ చేపట్టిన 'ప్రజల గోస - బీజేపీ భరోసా' కార్యక్రమంలో అపశృతి జరిగింది. నాయకులు, కార్యకర్తలంతా కలిసి ఆ పార్టీ జెండాను ఎగిరేయగా, అది తలకిందు
ఈయన తేజస్వీ సూర్య. బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ. ఓ హోటల్లో బటర్ మసాలా దోశ, ఉప్మా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పైగా చాలా బాగుందని, ప్రజలు ఇక్కడికి వచ్చి రుచి చూడాలని చెబుతున్న వీడియో బయటకొచ�
మహామహులను కన్న భారతదేశం కీర్తి ఘనమైనది. కానీ, నేటి పాలకుల పుణ్యమాని ఘన కీర్తి గడించిన మన భారతదేశం ఇప్పుడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి అనే నినాదం ప�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. ఉచిత సేవలు అందించాల్సిన ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్.. రూ.వెయ్యి లంచం ఇస్తే కానీ దవాఖానకు తీసుకుపోనంటూ నిండు గర్భవతిని నడి రోడ్డుపై వదిలి వెళ్లాడు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వద్దంటున్న బీజేపీని బొందపెట్టాలని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నివర్గాలకు అండగా నిలుస్తు�
మునుగోడులో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్�
నల్లగొండ : ఉద్యమాల గడ్డపై కాషాయ జెండాలను ఎగురనివ్వం. బీజేపీని ఓడించడమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి ట
బీజేపీ ముఖ్యమంత్రులకు తగ్గుతున్న ప్రజాదరణ ఆయా రాష్ర్టాల్లో పరిపాలనపై ప్రజానీకానికి పెరిగిన అసంతృప్తి ద్వితీయశ్రేణి నేతల్లో ఆందోళన (ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసార
పూర్తిగా జలమయమైన కర్ణాటక రాజధాని ఆవాసాలు, ఐటీ కంపెనీల్లోకి వరద నీరు అస్తవ్యస్తంగా ప్రజల రోజువారీ జీవితం ట్రాక్టర్లు, జేసీబీల సాయంతో ఆఫీసులకు గత ప్రభుత్వమే కారణమన్న సీఎం బొమ్మై వైఫల్యాన్ని కప్పిపుచ్చుక