శామీర్పేట, కీసర, జవహర్నగర్, ఘట్కేసర్ బోడుప్పల్, నవంబర్ 23: మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు వారి కుటుంబసభ్యుల ఇండ్లపై ఐటీ దాడులను నిరసిస్తూ బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చే�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి రెబెల్స్ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకోవాలని రెబెల్ అభ్యర్ధులను కాషాయ పార్టీ పలుమార్లు హెచ్చర�
ఆరెస్సెస్... రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు సంక్షిప్త రూపమైన ఈ పేరు దాదాపు వందేండ్లుగా దేశ ప్రజలకు సుపరిచితం. ఖాకీ నిక్కర్, చేతిలో కర్ర, రోజూ శాఖ, కాషాయ ధ్వజం, ప్రత్యేక గీతం తదితర అనేక ప్రత్యేకతలతో ఏర్పాటై
తెలంగాణలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం నడుస్తున్నది. అధికార సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ ‘రివెంజ్ పాలిటిక్స్'కు పాల్పడుతున్నది.
బీజేపీ దళిత వ్యతిరేక పార్టీగా మారిందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడుతామని హామీ ఇచ్చి మాదిగలను మ�
గుజరాత్ దాదాపు మూడు దశాబ్ధాల నుంచి బీజేపీ ఏలుబడిలో ఉన్నా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గెలుపొందలేదు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ దూతల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఫోన్ సంభాషణలు, కాల్ డాటాలు పక్కాగా ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించిన ముగ్గ�
ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకే బీజేపీ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నదా? అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రశ్నించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కబోమని చెప్�
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి జనం దేహశుద్ధి చేశారు. చిక్మగళూరు జిల్లా ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఆదివారం ఏనుగు దాడి వల్ల మరణించిన మహిళ కుటుంబాన్ని పరామ�
గురివింద గింజ నీతిని అనుసరిస్తున్నది బీజేపీ. కుటుంబపాలనకు తాము వ్యతిరేకమని గప్పాలు కొడుతున్న ఆ పార్టీ నాయకులు.. సొంత పార్టీలో వారసత్వ రాజకీయాలను మాత్రం విస్మరిస్తున్నారు.
చాయ్వాలాకు రూ.30 వేలు బాకీ పడ్డాడో బీజేపీ ఎమ్మెల్యే.. అది కూడా నాలుగేండ్ల కిందట.. కాయాకష్టం చేసి సంపాదించుకొనే ఆ చిరువ్యాపారికి అంత మొత్తం అంటే చాలా ఎక్కువ.