Gujarat | కూతురి కాలేజీ ఫీజు కట్టలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుజరాత్లోని తాపీలో జరిగింది. గొద్ధా గ్రామానికి చెందిన బాకుల్ పటేల్ అనే వ్యక్తి ఈ నెల 15న క్రిమీ సంహారక మందు తాగి
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైన్పురి జిల్లాలో లలూపూర్ ఒక గ్రామం. జనాభా 2 వేలు. జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. వ్యవసాయం గ్రామీణుల ప్రధాన వృత్తి. అయితే, గడిచిన 20 ఏ
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా కాంగ్రెస్కు గుడ్బై చెప్పబోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాంటి అవకాశమే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్కు చెందిన అనుబంధ సంస్థలు భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్), భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) తిరుగుబా�
నిజం నిప్పులాంటిది.. అది ఎన్నటికైనా బయటపడాల్సిందే.. ఎక్కువకాలం ఎవరూ దాన్ని దాచలేరు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుతో తమకు సంబంధమే లేదన్న బీజేపీ వాదనంతా పచ్చి బుకాయింపని తేలిపోయింది.
దేశంలో సాగురంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదని, ఈ దశలో తెలంగాణలో అమలవుతున్న రైతు అనుకూల విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదని భారత రాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ �