ఎమ్మెల్సీ కవిత మీద ఢిల్లీ ఎంపీ చేసిన ఆరోపణలను ఎన్నారైలమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్బిగాల పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించ�
బండి సంజయ్ ఓ మూర్ఖుడు.. ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభలో చెప్పినవన్నీ అబద్ధాలేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం హనుమకొండలోని
కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చింది 9 రాష్ట్రాల్లో మాత్రమే.., మిగతా రాష్ర్టాల్లో ఈడీ కేసులతో నాయకులను భయపెట్టి పవర్లోకి వచ్చారని రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ బీజేపీపై ధ్వజమ
ప్రజాబలం లేదని తెలిసి 115 ట్వీట్లతో టూల్ కిట్ తయారీ ‘జేపీ నడ్డా ఇన్ ఓరుగల్లు’ హ్యాష్ట్యాగ్తో ట్రెండింగ్కు యత్నం స్వయంగా ట్విట్టర్లో అప్లోడ్ చేసిన బీజేపీ కిరాయి కార్యకర్తలు హైదరాబాద్, ఆగస్టు 27 (�
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో వివిధ రాష్ర్టాల్లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతున్నదని సీపీఎం రాష్ట్ర కార
ఉమ్మడి జిల్లాలో స్పందన నిల్ ఇతర జిల్లాల నుంచి తరలింపు వరంగల్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ ఆర్భాటంగా నిర్వహించిన వరంగల్ బహిరంగ సభ అయోమయంగా జరిగింది. ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా బీజే�
75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే రాజకీయ చీకటి అలుముకొన్నదిప్పుడు. ప్రజాస్వామ్యానికి ముసుగు పడింది. అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఎన్నో రాష్ర్టాల్లో అధికారం చేజిక్కించుక
ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు కాషాయ పార్టీ రూ 6300 కోట్లు వెచ్చించకుంటే ఆహారోత్పత్తుల మీద జీఎస్టీ విధించాల్సిన అవసరం ఉండేది కాదని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవా
కాషాయ పార్టీ లక్ష్యంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విమర్శల దాడి తీవ్రతరం చేశారు. బీజేపీ నిరక్షరాస్యలు పార్టీ అని దేశాన్ని విద్యకు దూరం చేయాలనేది కమలనాధుల ఆలోచన అని మండిపడ్డారు.
సూర్యాపేట : సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే బీజేపీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో నూతన ఆసరా ఫింఛన్ల పంపిణీ కా�
కాంగ్రెస్ నుంచి వచ్చినట్టు కలరింగ్ మంత్రి కిషన్రెడ్డి అనుచరుడి నిర్వాకం మునుగోడులో విచిత్ర విన్యాసాలు గోల్నాక, ఆగస్టు 26: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేందుకు బీజేపీ చిత్ర విచిత్ర విన్యాస�
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ):బీజేపీ నాయకుల దిగజారుడుతనానికి ఇదో నిదర్శనం. తెలంగాణ అమరుల త్యాగాలకు ప్రతీకగా ఉన్న అమరవీరుల స్థూపాన్ని అంతా పవిత్రంగా, గౌరవంగా చూస్తారు. అయితే బీజేపీ నాయకులు హనుమకొం�