బండి సంజయ్ చెప్పులు మోశారు. ఎవిరివి? అమిత్ షావి. ఎవరాయన? కేంద్ర హోంశాఖ మంత్రి. బీజేపీకి బాస్ కాని బాస్! కేంద్రంలో, బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత పెద్ద పవర్ సెంటర్. అలాంటాయన చెప్పులను ఒక రాష్ట్ర �
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 25 : మత కలహాలు సృష్టిస్తున్న బీజేపీని లేకుండా చేస్తేనే రాష్ట్రం బాగు పడుతుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో టీఆర్ఎస్ జిల్లా నాయ�
బాసర, ఆగస్టు 25 : రాష్ట్రంలో బీజేపీ కుల, మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగోడుతున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. గురువారం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని
ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదైంది. ఈ మేరకు రాజాసింగ్పై మంగళ్హాట్ పోలీసులు గురువారం పీడీయాక్ట్ నమోదు చేశారు. రాజాసింగ్ను అరెస్ట్ చేస�
ఆప్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ ముదిరింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు అవసరమని, ఒక్కో ఎమ్మెల్యేలకు రూ 20 కోట్ల చొప్పున ప్రలోభాలకు గురిచేసేందుకు ఆ పార్టీ రూ 800 కోట్లు సిద
బీజేపీ నాయకురాలు, టిక్కాట్ స్టార్ సోనాలి ఫోగాట్(42) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇద్దరు సహోద్యోగులే ఆమెను హత్యచేసి ఉంటారని సోదరుడు రింకు ధాకా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం గోవా పోలీసు�
ప్రజలు తిరస్కరించినప్పటికీ, దొడ్డిదారే తమ రహదారి అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఓడించినా.. ప్రజాతీర్పును కాలదన్ని ఎలాగైనా గద్దెనెక్కాలనే అధికార యావత�
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. �
పోలీసుల అనుమతి లేకుండానే తాము ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్నట్టు బీజేపీ హైకోర్టులో ఒప్పుకొన్నది. దీంతో పోలీసుల అనుమతి లేకుండా భారీ జనంతో కూడిన యాత్రను ఎలా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అ
మత పరమైన విభజన రాజకీయాలను బీజేపీ నాయకులు మానుకోవాలి. హైదరాబాద్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల ప్రకారమే రాష్ట్ర బీజేపీ నేతలు మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామిక విలువల�
శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు పలువురు నేతలు సంఘీభావం ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స�
ప్రశాంతతకు నెలవుగా.. సామరస్యానికి ప్రతీకగా, అభివృద్ధికి చిరునామాగా ఉన్న హైదరాబాద్లో అల్లర్లను రెచ్చగొట్టే కుట్రలో ఇదొక భాగం. రాజాసింగ్ను సస్పెండ్ చేసి.. ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేనట్టుగా పైకి దృశ్
తన అసమర్థ విధానాలతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఇప్పటికైనా పెట్రో పన్నుభారం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక
ఉచితాలు వద్దనే బీజేపీని మనం రద్దు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ సర్కారు పెద్దలకు దోచిపెడుతుంటే, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంపదను పెం