బీజేపీకి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రఘునందన్రావు స్వగ్రామానికి చెందిన అరిగె కృష్ణ టీఆర్ఎస్లో చేరారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు వరుసగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో బీజేపీ నాయకులు గులాబీ బాటప�
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు వందల కోట్ల ఆశచూపినా అమ్ముడుపోకుండా, ఆధారాలతో పోలీసులకు పట్టించిన నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిసింది. సోషల్మీడియాలో తీవ్రంగా దూషిస్త�
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేసిన తరువాతే ప్రధాని మోదీ రామగుండంలో అడుగుపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
రాజ్యాంగబద్ధ గవర్నర్ పదవిలో ఉన్నవారు నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. గవర్నర్గా నియమితులయ్యేవారు నిజాయితీపరులై, రాజ్యాంగం తెలిసిన మేధావులై ఉండా
‘ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్కు పీఎంవో నుంచి పిలుపు అందలేదు.. నామ్కేవాస్తేగా కేంద్ర రసాయన ఎరువుల శాఖ నుంచి ఆహ్వానం పంపి అవమానించారు’ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బ�
‘పార్టీ నుంచి వలసలకు నేనే కారణమన్నారు. మునుగోడులో పార్టీ ఓటమిలో అభ్యర్థి తప్పేమీ లేదు, అధ్యక్షుడే సరిగ్గా ప్లాన్ చేయలేదంటున్నారు. మంత్రి గంగుల ఇంటిపై ఈడీ దాడి చేస్తే సొంత జిల్లా నేతలపై దాడి చేయిస్తారా? �
ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. ఉన్నవాటిని కూడా రాకుండా చేసి యువతలో ఆగ్రహానికి కేంద్ర సర్కారు ఆజ్యం పోసింది. ‘రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తది.. ఉపాధి దొరుకుతది’ అని ఆశలు పెట్టుకున్నవారికి బీజేపీ సర్కారు మొం�
నగరంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 45వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల హేమలత టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీలో చేరగా..
Himachal Pradesh assembly | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే 412 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఇందులో 214 మంది అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నట్లు