ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కార్యక్రమం మొత్తం ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా నడుస్తున్నది. వరంగల్ ఉమ్మడ
Minister Jagadish reddy | బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాష్ట్రంలో అలజడులు జరుగుతున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. వైషమ్యాలు రెచ్చగొట్టి కులాల మధ్య
భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. తెలంగాణను ఆగం చేసేందుకు కుట్రలు పన్నుతున్నది. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నది. రెచ్చగొట్ట�
ఉచితాలు వద్దంటూ కేంద్రం తప్పుదారి ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉచిత పథకాలు వద్దంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్
మౌలిక సదుపాయాల్లో అద్భుతాలు చేయవచ్చు కానీ సకాలంలో స్పందించని కేంద్ర సర్కారు అదే ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైంది వాజపేయి, అద్వానీ, దీన్దయాళ్ కృషి వల్లే నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు సొంత పార్ట�
మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి యాదాద్రి భువనగిరి, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణ కోసం మతోన్మాద బీజేపీకి తెలంగాణలో అడ్డుకట్ట వేయడమే �
హిందువులను అవమానించారన్న బీజేపీ పాట్నా, ఆగస్టు 23: బీహార్లోని గయాలో ఉన్న పురాతన విష్ణుపహాడ్ మందిరాన్ని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్తో కలిసి మంత్రి మహమ్మద్ ఇస్రాయిల్ మన్సూరీ దర్శించారు. గర్భగుడిలోక
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ ఇన్జంక్షన్ పిటిషన్ కవిత నివాసం వద్ద దౌర్జన్యానికి దిగిన 26 మందిపై కేసు హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీతో సంబంధం లేని తనపై నిరాధార ఆరో�
ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మతం పేరుతో అలజడి సృష్టించి విద్వేషాలు రెచ్చ�
ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని, అయితే ఆ పార్టీ ప్రయత్నాలను విఫలం చేశామని ఆప్ పేర్కొన్నది. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల�
బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రను పట్టించుకోకపోవడంతోనే ప్రజలపై బీజేపీ గుండాలు దాడులు చేస్తున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.