‘బండి సంజయ్ గోబ్యాక్’ అన్నందుకు దాడులు టీఆర్ఎస్ కార్యకర్త గంటి రాజుపై పిడిగుద్దులు జనగామ, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కూనూరులో బీజేపీ మూక మళ్లీ రెచ్చిపోయింది. ప్రజాసంగ్ర�
ప్రచార యావ.. దుష్ప్రచార తోవ ఆ పార్టీ నేత రాకేశ్రెడ్డి హంగామా! హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా కని‘కట్టు’ చేయటంలో ఆరితేరినవాళ్లు బీజేపీ నేతలు అని ఈ ఫొటోలు చూస్తే ఇ�
జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పెద్దపల్లి టౌన్, ఆగస్టు 26: ‘మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాం.. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచ
మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా లచ్చ�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. అధికారం కోసం రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుందని, దీన్న�
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీల నేతలపై ప్రశంసలు కురిపించడం అత్యంత అరుదుగా కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి అరుదైన ఘటనే జరిగింది. బీజేపీ మహిళా నేత, మాజీ సహచర నాయకురాలు కు�
జనగామ : టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ మండలం కూనూరు గ్రామంలో బీజేపీ గుండాలు టీఆర్ఎస్ కార్యకర్తలప
హైదరాబాద్ : ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తూ కేంద్రంలోని బీజేపీ పార్టీ దేశ ప్రతిష్టను మంటగల్పుతున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. రాజ్యసభ సభ్యుడుదామోదర్ రావు, పోలీసు గృహ న�
దేశంలో బీజేపీ పాలనను పక్కకు పెట్టిందని, ప్రతిపక్షాలనే టార్గెట్ చేసిందని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ భారీ మొత్తమే వెచ్చిస్తున్నట్టు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఆపరేషన్ లోటస్లో భాగంగా 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కొక్కర�
బీజేపీ పాలిత కర్ణాటక ప్రభుత్వాన్ని 40 శాతం కమీషన్' వివాదం మరోసారి కుదిపేస్తున్నది. కాంట్రాక్టుల్లో 40 శాతం నిధుల్ని లంచంగా ఇవ్వాలంటూ అధికార బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వేధింపులకు గురిచేస్తున్నారని స్టేట�
ఏదైనా ఒక దేశం సామాజికరంగంలో ఏ మేరకు అభివృద్ధి సాధించిందనే విషయం కార్మికులు, కర్షకులు ఉత్పత్తి చేసిన సంపద మళ్లీ వారికి ఏ మేరకు తిరిగి లభిస్తున్నదన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ దేశంలోని కేంద్ర ప్రభుత్వ �