వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూనే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే ప్రధాని మోదీకి సొంత పార్టీ నేతే ఝలక్ ఇచ్చారు. తాను కూడా రాజకీయ కుటుంబం నుంచే వచ్చానని,
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుతున్న ఈ పథకాలకు ఆకర్షితులయ్యే ప్రజలందరూ టీఆర్ఎస్లో చేర
బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్తోనే సాధ్యమని చెక్ రిపబ్లిక్లోని ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ముద్ర అనివార్యమని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని
గూడు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఓ బీజేపీ నేత ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్ముకొన్న ఉదంతం పాలమూరు జిల్లాలో కలకలం రేపింది.
ఎనిమిదేండ్లుగా దేశంలో బీజేపీ పాలన నడుస్తున్నది. గుజరాత్ మోడల్ పేరు జెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఈ
ఎనిమిదేండ్లలో దేశానికి చేసింది ఏమీ లేకపోగా.
ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎన్నికల హామీల మోసాలపై రైతాంగం రగిలిపోతున్నది. మళ్లీ తమకు అధికారం కట్టబెడితే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హామీల వర్షం కురిపించిన బీజేపీ, ఇప్పుడు ఉచిత విద్యుత్తు విషయంలో మోసం చేయడ�
బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ దళితులను అవమానాలకు గురి చేసి దాడులకు పాల్పడుతున్నదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. ఆదివారం ఆయన మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్�
మొన్న ఒక మహిళపై గ్యాంగ్ రేప్.. నిన్న ఒక మైనర్పై గ్యాంగ్రేప్.. నేడు మరో మహిళపై గ్యాంగ్రేప్. ఇదీ ఉత్తరప్రదేశ్లో మహిళలకు ఉన్న రక్షణ. ఇందులో కొన్ని ఘటనలు పోలీస్స్టేషన్కు చేరుతుండగా, అనేకం రికార్డులో