మునుగోడులో కొత్త ఓటర్ల నమోదుపై చిల్లర రాజకీయం చేయాలనుకొన్న బీజేపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నామినేషన్లు
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయి. రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్వాయి స్రవంతిని నిలిపినప్పటికీ ఆ పార్టీకి చెంద�
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పునరుద్ఘాటించారు. బీజేపీకి ఓటు వేస్తే మన వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని బాండ్ పేపర్ రాస
మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని, ఓటమికి కారణాలు వెతుక్కోవడంలో భాగంగా ఓటరు నమోదుపై డ్రామాలకు తెరతీసిందని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ�
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఒక్కరోజే 50కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. రేపు
Talasani Srinivas yadav | కేంద్రం నుంచి నిధులు తీసుకురానివారు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవాచేశారు. కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని
అనేక మంది శత్రువులు.. ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉంటారు. ఒకరికొకరు ప్రత్యర్థులుగానే కనిపిస్తారు. ఒక్కొక్కరి నేపథ్యం ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రూపంలో ఉంటారు.
బీజేపీ స్వార్థంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కొరటికల్ గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన కురుమ ఆత్మీయ సమ్
గతంలో సామాజిక సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ ఇప్పుడు వ్యాపార దృక్పథం ఉంటేనే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎమర్జెన్సీ కాలంలో, సామాజిక ఉద్యమాలతో చాలామంది రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలకు సేవచేసి
రెండు సమాన గీతల్లో ఒకదాన్ని సగం చెరిపేస్తే.. రెండోది ఏమీ చేయకుండానే పెద్ద గీత అయిపోతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారటం కూడా అచ్చం అలాగే జరిగింది.
ఐఐటీలతో సహా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో హిందీ లేదా ప్రాంతీయ భాషలలో బోధన సాగించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సూచించడం తీవ్ర అభ్యంతరకరం.
ఓటు వజ్రాయుధం.. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు.. ఓటు విలువ తెలుసుకో.. మంచి కోసం వాడుకో’ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్నికల కమిషన్ ఇలాంటి నినాదాలతో ప్రజలను చైతన్యం చేసేది.
తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సదాశివపేట పట్టణంలోని ఊబచెరువు, మెగిలిపేట చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చే�