Manish Sisodia | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ ముందు హాజరుకానున్నారు. లిక్కర్ కేసులో సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుక�
తెలంగాణ ఏర్పడినప్పటినుంచే రాష్ర్టాన్ని కించపరుస్తూ మోదీ మాట్లాడారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. నల్లగొండ, మునుగోడు మీద సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ, బీజేపీ నేతలకు, మోదీకి ఎందుకు ఉంటుంది? ఫ్ల�
ఊళ్లకు ఊళ్లే గులాబీ పార్టీ బాటపడుతున్నాయి. టీఆర్ఎస్లోకి వలసలు ఊపందుకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇస్తూ ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు కారెక్కేందుకు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి స�
ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి స్పష్టంచేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కదనే భయంతో సోషల్ మీడియాలో బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నదన�
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వం మునుగోడు ప్రజల నోట్లో మట్టికొట్టింది. ఫ్లోరోసిస్ బాధితుల ఉసురు తీసుకున్నది. ప్ర పంచంలోనే అత్యంత ఎక్కువగా ఫ్లోరైడ్ ఉన్న మునుగోడుకు తీరని అన్యాయం చేసింది. ఉమ్మడి న�
Minister Harish rao | కన్నతల్లికి అన్నంపెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉన్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే రూ.750 పెన్షన్ ఇస్తున్నారు.
Errabelli Dayakar rao | బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గంలో ముఖం చూపెట్టే పరిస్థితి లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఉపఎన్నికల ప్రచారం కోసం కోమటిరెడ్డి ఎక్కడికి
అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచో ట.. హంస తూలికలు ఒకచోట.. అలసిన దేహాలొకచోట అని ప్రజాకవి కాళోజీ అన్నాడు. ఇవాళ దేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం పరిపాలన తీరు ఇట్లానే ఉన్నది.
భారతదేశంలో 28 రాష్ర్టాలుంటే వీటిలో తెలంగాణ కాకుండా 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఇంకొక రాష్ట్రం దేశంలో ఉన్నదా? దమ్ముంటే చూపిస్తరా? అని ప్రతిపక్ష పార్టీలకు సవాల్ చేస్తున్న.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో నిరుద్యోగులతో కిక్కిరిసి కనిపించిన దృశ్యమిది. శనివారం పెట్-2022 జరగగా, పరీక్ష రాసేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.
బీజేపీ నేతలు నోరెత్తితే దేశానికి గుజరాత్ మాడల్ అని ప్రగల్భాలు పలుకుతారు. కానీ, అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ప్రజారోగ్య వ్యవస్థను చూస్తే అర్థమవుతుంది.
CM Nitish Kumar | బీజేపీతో మరోసారి జతకట్టే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. ఇకపై తాము సోషలిస్టులతో మాత్రమే కలిసి పనిచేస్తామని జేడీయూ చీఫ్ స్పష్టం చేశారు.
Minister Sabitha reddy | మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.